• Home » National News

National News

అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సీఎం విజయ్ కీలక ఆదేశాలు..

అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సీఎం విజయ్ కీలక ఆదేశాలు..

జయలలిత హయాంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన అమ్మ క్యాంటీన్ల విషయంలో ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్.. విడుదల చేసిన భారత రైల్వే

బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్.. విడుదల చేసిన భారత రైల్వే

భారతదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫోటోను రైల్వే శాఖ సోమవారంనాడు విడుదల చేసింది. న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ గేట్ నెంబర్-4 వద్ద ఈ బుల్లెట్ ట్రైన్ తొలి చిత్రాన్ని ప్రదర్శించింది.

జైలులో నటుడు దర్శన్ ఆత్మహత్యాయత్నంపై వదంతులు.. తీవ్ర ఉద్రిక్తత

జైలులో నటుడు దర్శన్ ఆత్మహత్యాయత్నంపై వదంతులు.. తీవ్ర ఉద్రిక్తత

కన్నడ చలనచిత్ర నటుడు, ఓ హత్యకేసులో నిందితుడైన దర్శన్ తూగుదీప బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వదంతులు రావడం సోమవారంనాడు తీవ్ర సంచలనమైంది.

రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్

రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్

రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని లఖ్‌నవూలో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

కేరళం ముఖ్యమంత్రిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన వీడి సతీశన్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 15వ తేదీ నుంచి మహిళలకు కేఎస్ఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

 ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు.

మహిళలకు ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు పే కమిషన్.. బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..

మహిళలకు ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు పే కమిషన్.. బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలో సోమవారం సీఎం సువేందు అధికారి ఆధ్వర్యంలో రెండోసారి క్యాబినెట్ భేటీ జరిగింది.

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

అన్నాడీఎంకేకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.సెమ్మలై రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చవిచూడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో సెమ్మలై రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌పై ఆగంతకులు రాళ్లురువ్విన ఘటన బీహార్‌లోని ముజఫ్పర్‌పుర్ ‌లో సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు కోచ్‌లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

భారత సెమీకండక్టర్స్‌కు నెదర్లాండ్స్‌ దన్ను

భారత సెమీకండక్టర్స్‌కు నెదర్లాండ్స్‌ దన్ను

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) బూమ్‌తో ప్రపంచమంతా సెమీకండక్టర్లు, చిప్‌లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించేందుకు నెదర్లాండ్స్‌ ముందుకొచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి