• Home » National News

National News

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

మందిరంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మాశాస్త ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది.

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

భారత్ వేగవంతమైన వృద్ధికి ఏఐ సమ్మిట్‌ నిదర్శనమని, ప్రపంచ అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం నుంచి శుక్రవారం (ఫిబ్రవరి 20) వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 జరగనుంది.

అనుకూల తీర్పు రావాలంటే..హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి..!

అనుకూల తీర్పు రావాలంటే..హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి..!

తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని ఓ సీనియర్‌ న్యాయవాది.. పిటిషనర్‌ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన....

2 మావోయిస్టు డంప్‌ల గుర్తింపు

2 మావోయిస్టు డంప్‌ల గుర్తింపు

ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టు పార్టీ డంప్‌లను శనివారం కేంద్ర భద్రతా బలగాలు గుర్తించాయి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్..  ఏం జరిగిందంటే.?

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్.. ఏం జరిగిందంటే.?

ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లోని కొంత భాగం శనివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

'అది నకిలీ సమావేశం'.. రైతులతో రాహుల్ భేటీపై బీజేపీ విమర్శలు..

'అది నకిలీ సమావేశం'.. రైతులతో రాహుల్ భేటీపై బీజేపీ విమర్శలు..

కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అది ఒక ఫేక్ మీటింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ

తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ

తమిళనాడు ప్రభుత్వం మహిళకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో తలో రూ.5 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ కీలక సందేశాన్ని ఇచ్చారు.

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగంపై తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు.

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి