Home » National News
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నిషేధిత ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్కు నివాళి అర్పించడం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రభాకరన్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయ్ సందేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
ఉత్తర్ ప్రదేశ్లో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెయిల్పై బయటకు వచ్చిన అతనికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరో రెండ్రోజుల్లో ఫల్తా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ను మంగళవారంనాడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది. దీనిపై టీఎంసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ ఒత్తిడి రాజకీయాలే ఇందుకు కారణమని మండిపడింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026లో పాల్గొంటారు.
త్రిపురలో భార్యాభర్తలైన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం వారికి ఏడు రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది.
ఐదు రోజుల్లో రెండు సార్లు ఇంధనం ధరలు పెరగడంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుఫాన్ రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ (రిటైర్డ్) భువన్ చంద్ర ఖండూరి సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు.
లోక్సభ, శాసనసభల్లో ఇప్పుడున్న సీట్లను 50 శాతం పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని..
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్ను కాల్చిచంపిన షూటర్ రాజ్కుమార్ను ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది.