• Home » National News

National News

Breakfast Meeting 2.0: సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన డీకే

Breakfast Meeting 2.0: సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన డీకే

సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.

BLO Death: ఎస్ఐఆర్ పని ఒత్తిడి.. మరో బీఎల్ఓ ఆత్మహత్య

BLO Death: ఎస్ఐఆర్ పని ఒత్తిడి.. మరో బీఎల్ఓ ఆత్మహత్య

ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పనులతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యానని సింగ్ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mallikarjun Kharge: పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే

Mallikarjun Kharge: పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే

శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు.

Weather Alert: తమిళనాట భారీ వర్షాలు.. ఆరుగురి మృతి

Weather Alert: తమిళనాట భారీ వర్షాలు.. ఆరుగురి మృతి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాంచీవన్డేలో భారత్ విక్టరీ

రాంచీవన్డేలో భారత్ విక్టరీ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదు.. బీసీఎఫ్ ఐజీ అశోక్ యాదవ్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదు.. బీసీఎఫ్ ఐజీ అశోక్ యాదవ్

ఎల్ఓసీ వెంబడి పలు లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లను ధ్వంసం చేశామని, అయితే కొన్ని యథాతథంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ చెప్పారు

MCD Bypolls 2025: ఎంసీడీలోని 12 వార్డులకు ఉప ఎన్నిక పూర్తి.. ఫలితాలు డిసెంబర్ 3న

MCD Bypolls 2025: ఎంసీడీలోని 12 వార్డులకు ఉప ఎన్నిక పూర్తి.. ఫలితాలు డిసెంబర్ 3న

ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Terror Suspects Arrest: టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

Terror Suspects Arrest: టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురు నిందితులకు ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.

Sayaji Shinde: తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం

Sayaji Shinde: తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం

వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నాసిక్‌లో జరుగనున్న మహా కుంభమేళా కోసం తపోవన్‌లోని 1,200 ఎకరాల్లో సాధువులకు వసతి గృహాలను నిర్మించాలని మహాయుతి సర్కార్ నిర్ణయించింది.

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి