• Home » National News

National News

Pankaj Chaudhary: ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా పంకజ్ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక

Pankaj Chaudhary: ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా పంకజ్ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, ఇతర నేతల సమక్షంలో పంకజ్ చౌదరి ఎన్నికను పీయూష్ గోయెల్ ప్రకటించారు.

Satadru Dutta: మెస్సి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుకు బెయిల్ నిరాకరణ

Satadru Dutta: మెస్సి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుకు బెయిల్ నిరాకరణ

నిర్వహణలోపం కారణంగా గందరగోళానికి కారణమయ్యాడనే ఆరోపణపై శతద్రును హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరు పరిచారు.

Wedding Cancellation: ఇండోర్‌లో 40 రోజుల్లో 150 పెళ్లిళ్లు పెటాకులు

Wedding Cancellation: ఇండోర్‌లో 40 రోజుల్లో 150 పెళ్లిళ్లు పెటాకులు

ఒకప్పుడు పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలనే వారు.. ఇప్పుడా పరిస్థితి లేదు.. ఏ

Chief Information Commissioner: నూతన సీఐసీగా రాజ్‌కుమార్‌ గోయల్‌

Chief Information Commissioner: నూతన సీఐసీగా రాజ్‌కుమార్‌ గోయల్‌

కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) కొత్త చీఫ్‌గా న్యాయ శాఖ మాజీ కార్యదర్శి, 1990 బ్యాచ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజ్‌కుమార్‌ గోయల్‌ నియమితులయ్యారు.

Corporation Elections: కేరళలో కమల వికాసం

Corporation Elections: కేరళలో కమల వికాసం

కేరళలో కమలం వికసించింది!. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది.

Congress Party: ఓటు చోరీపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ మహార్యాలీ

Congress Party: ఓటు చోరీపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ మహార్యాలీ

ఓటు చోరీ ఆరోపణలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఢిల్లీలో మహార్యాలీని నిర్వహించనుంది.

Pending Payments: ఉపాధి వేతనాలు భారీగా పెండింగ్‌

Pending Payments: ఉపాధి వేతనాలు భారీగా పెండింగ్‌

జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో వేతనాలు భారీగా పెండింగ్‌ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 1,340 కోట్లు బకాయిలు ఉంటే..

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

BREAKING: కిడ్నాప్ కలకలం.. చితకబాదిన  గ్రామస్తులు..

BREAKING: కిడ్నాప్ కలకలం.. చితకబాదిన గ్రామస్తులు..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

 Bhagwant Mann: పని చేయకుండా ప్రధాని కావాలంటే ఎలా.. రాహుల్‌ను ప్రశ్నించిన పంజాబ్ సీఎం

Bhagwant Mann: పని చేయకుండా ప్రధాని కావాలంటే ఎలా.. రాహుల్‌ను ప్రశ్నించిన పంజాబ్ సీఎం

ప్రజాస్వామ్యంలో నిలకడైన పనితీరు, ప్రజావిశ్వాసం ముఖ్యమమని భగవంత్ మాన్ అన్నారు. అధికారం ప్రకటించుకుంటే వచ్చేది కాదని అది సంపాదించుకోవాలని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి