• Home » National News

National News

ఇక ‘మర్యాద’గా లోన్‌ రికవరీ

ఇక ‘మర్యాద’గా లోన్‌ రికవరీ

అవసరం కోసం బ్యాంకులో లోన్‌ తీసుకొని ఏవైనా ఇబ్బందుల వల్ల సకాలంలో తిరిగి చెల్లించకపోతే.. ఆ బ్యాంకు రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు చెప్పనలవి కాదు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఘోర ప్రమాదం.. లోయలో కారు పడి ఐదుగురి మృతి..

ఘోర ప్రమాదం.. లోయలో కారు పడి ఐదుగురి మృతి..

ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైంచి ధామ్ సమీపంలో ప్రమాదవశాత్తూ లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందారు.

సారా టెండూల్కర్‌పై బాడీ షేమింగ్ పోస్ట్.. ఆమె స్పందన ఏంటంటే..

సారా టెండూల్కర్‌పై బాడీ షేమింగ్ పోస్ట్.. ఆమె స్పందన ఏంటంటే..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా జరిగిన బాడీ షేమింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఒక సోషల్ మీడియా అకౌంట్‌లో సారాను, ఆమె సోదరుడి భార్యను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో వీడియోను షేర్ చేయడంతో వివాదం చెలరేగింది.

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాలపై కేంద్ర కేబినెట్ కీలక చర్చ

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాలపై కేంద్ర కేబినెట్ కీలక చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ పరిణామాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు.

టెయిల్ స్ట్రైక్‌కు గురైన ఎయిరిండియా విమానం..

టెయిల్ స్ట్రైక్‌కు గురైన ఎయిరిండియా విమానం..

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. విమానం తోక భాగం రన్‌వేకు తాకడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

మోదీ కేబినెట్ ప్రక్షాళన! ఎవరికి పదవి? ఎవరికి ఊస్టింగ్?

మోదీ కేబినెట్ ప్రక్షాళన! ఎవరికి పదవి? ఎవరికి ఊస్టింగ్?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశంలాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్

59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్

దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ సిద్ధమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి