• Home » National News

National News

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్..

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్..

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమెపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకుంది.

భారత్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమైన భాగం.. ఒమర్‌ అబ్దుల్లాతో అమెరికా రాయబారి భేటీ..

భారత్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమైన భాగం.. ఒమర్‌ అబ్దుల్లాతో అమెరికా రాయబారి భేటీ..

జమ్మూకశ్మీర్‌ అంశంపై అమెరికా నుంచి కీలక వ్యాఖ్య వెలువడింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ బుధవారం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు.

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన అగ్రనేతలు

ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన అగ్రనేతలు

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ‌ హాజరయ్యారు.

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది.

నేను అద్దె కట్టుకోవాలి.. బీజేపీకి రాజీనామాపై షెహజాద్‌ పూనావాలా..

నేను అద్దె కట్టుకోవాలి.. బీజేపీకి రాజీనామాపై షెహజాద్‌ పూనావాలా..

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!

యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!

పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్‌ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఓ బైకర్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బిందు ప్రాంతంలో ఒక్కసారిగా కొండపై నుంచి మట్టి, రాళ్లు, శిథిలాలు..

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్..!

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్..!

అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు..

దిమాగీ నక్సల్.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త పార్టీ..

దిమాగీ నక్సల్.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త పార్టీ..

సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని.. దిమాగీ నక్సల్స్ మాత్రం మిగిలారంటూ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి