• Home » National Award

National Award

Delhi Blast: ఢిల్లీ పేలుడు అంశంపై చర్చకు పార్లమెంటరీ ప్యానల్‌ నో

Delhi Blast: ఢిల్లీ పేలుడు అంశంపై చర్చకు పార్లమెంటరీ ప్యానల్‌ నో

ల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన అంశాన్ని లేవనెత్తేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రయత్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అంశంపై చర్చ చేపట్టేందుకు కమిటీ చైర్‌పర్సన్ రాధా మోహన్ దాస్ నిరాకరించారు.

Nuclear Tests: రహస్య అణు పరీక్షలు పాక్‌కు కొత్తకాదు... స్పందించిన భారత్

Nuclear Tests: రహస్య అణు పరీక్షలు పాక్‌కు కొత్తకాదు... స్పందించిన భారత్

రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణ్వాయుధ కార్యక్రమాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ రణ్‌దీర్ జైశ్వాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Chimdambaram: అన్ని వైపులా లోపం ఉంది.. కరూర్ తొక్కిసలాటపై చిదంబరం

Chimdambaram: అన్ని వైపులా లోపం ఉంది.. కరూర్ తొక్కిసలాటపై చిదంబరం

తిరుచ్చిలో మీడియాతో చిదంబరం మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కె.సెల్వపెరుంతగై పార్టీ వైఖరిని చెప్పారని, తన అభిప్రాయం కూడా అదేనని తెలిపారు. అయితే నిన్న, ఈరోజు వార్తాపత్రికలు చదవడం, టీవీలో విజువల్స్ చూసిన తర్వాత అన్ని వైపుల నుంచి లోపాలు ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పారు.

Delhi Baba Arrest: ఢిల్లీ బాబా అరెస్టు.. 2 నకిలీ విజిటింగ్ కార్డులు, 3 మొబైల్స్ స్వాధీనం

Delhi Baba Arrest: ఢిల్లీ బాబా అరెస్టు.. 2 నకిలీ విజిటింగ్ కార్డులు, 3 మొబైల్స్ స్వాధీనం

చైతన్యానంద సరస్వతి ఆలియాస్ పార్థసారథి శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియన్ మేనేజిమెంట్‌ కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయన్ని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు.

PM Modi: రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

PM Modi: రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

ఒడిశాలో 2024 జూన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Rahul Gandhi: విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రిజర్వేషన్.. బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం

Rahul Gandhi: విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రిజర్వేషన్.. బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం

కాంగ్రెస్ 10 అంశాల కార్యక్రమంలో భాగంగా ఈబీసీల కోసం 'ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల తరహాలోనే ఇది ఉంటుందని తెలిపింది.

India vs Pakistan Match: టీవీలు పగులగొట్టి నిరసన తెలిపిన ఆప్ మహిళా కార్యకర్తలు

India vs Pakistan Match: టీవీలు పగులగొట్టి నిరసన తెలిపిన ఆప్ మహిళా కార్యకర్తలు

ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nitin Gadkari: నా మేథస్సు విలువ నెలకు రూ.200 కోట్లు, డబ్బుకు కొదవలేదు

Nitin Gadkari: నా మేథస్సు విలువ నెలకు రూ.200 కోట్లు, డబ్బుకు కొదవలేదు

ఈ-20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై చర్చ జరుగుతుండగా కేంద్రమంత్రి గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్‌పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్‌పై చురుగ్గా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించింది.

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్

ఎం. వెంకయ్యనాయుడు పక్కనే ధన్‌ఖడ్‌ కూర్చుని ఆయనతో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు.

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే

బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి