• Home » Narendra Modi

Narendra Modi

ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ

ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ

చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం నేడు పార్లమెంటులో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.

ఎంపీల పెంపు అవసరమా? 'వికసిత భారత్'కు కావాల్సింది బలమైన అసెంబ్లీలా?

ఎంపీల పెంపు అవసరమా? 'వికసిత భారత్'కు కావాల్సింది బలమైన అసెంబ్లీలా?

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఎంపీల సంఖ్య పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే సరిపోతుంది కదా? అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మేదినీపూర్, నందిగ్రామ్ బాటలోనే బెంగాల్‌ అంతా హల్దియా సభలో ప్రధాని మోదీ

మేదినీపూర్, నందిగ్రామ్ బాటలోనే బెంగాల్‌ అంతా హల్దియా సభలో ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మార్పు తుఫాను మొదలైందని, ఈసారి బీజేపీ విజయం ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఇవాళ హల్దియాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌కు కీలక హెచ్చరిక..

పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌కు కీలక హెచ్చరిక..

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడంతో భారత్‌కు తీవ్ర ఆర్థిక, భద్రతాపరమైన హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఎన్నికల వేడి..ప్రచారంతో హీటెక్కిన 5 రాష్ట్రాలు..

ఎన్నికల వేడి..ప్రచారంతో హీటెక్కిన 5 రాష్ట్రాలు..

మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. కేరళంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

పంజాబ్‌తో మ్యాచ్ వేళ.. చెన్నై ప్లేయర్ సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

పంజాబ్‌తో మ్యాచ్ వేళ.. చెన్నై ప్లేయర్ సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు.

సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలి: ప్రధాని మోదీ

సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలి: ప్రధాని మోదీ

గుడ్ ఫ్రైడే మనకు యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు

అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తికి చట్టబద్ధత క‌ల్పించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల త‌ర‌ఫున ధన్యవాదాలు తెలిపారు.

'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు

'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి