• Home » Narendra Modi

Narendra Modi

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తిన మెల్‌బోర్న్

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తిన మెల్‌బోర్న్

మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది.

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఒమన్‌ కారిడార్‌ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్..

ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇండోనేషియాలోని జకార్తాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియాలో ఓ భారతీయ సినిమాలోని పాటకు మంచి క్రేజ్ ఉందని అన్నారు.

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేసియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది.

జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే

జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే

భారత రైల్వే రంగంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ప్రధాని మోదీకి  స్వాగతం పలికిన ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు

ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.

దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా 91వ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దలైలామా అందించిన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మార్గదర్శకమని ప్రధాని మోదీ కొనియాడారు.

2027 యూపీ ఎన్నికల్లో ఎన్డీయేకి అఖండ విజయం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా

2027 యూపీ ఎన్నికల్లో ఎన్డీయేకి అఖండ విజయం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు 2027 అసెంబ్లీ ఎన్నికల దిశగా వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అఖండ విజయాన్ని నమోదు చేయబోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు.

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు

జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

వెనెజువెలాలో భారత వైద్యుల సేవల్ని కొనియాడిన ప్రధాని మోదీ

వెనెజువెలాలో భారత వైద్యుల సేవల్ని కొనియాడిన ప్రధాని మోదీ

భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాలో మానవతా దృక్పథంతో భారత్ చేపట్టిన'ఆపరేషన్ అమిస్తాద్'లో అహర్నిశలు శ్రమిస్తున్న భారతీయ వైద్య బృందాలు, సైనిక వైద్యులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి