• Home » Nandyal

Nandyal

మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం

మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం

మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు శనివారం రూ 1.40 లక్షల విరాళాన్ని అందజేశారని ఉప కమిషనర్‌, ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: డీఈవో

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జనార్దన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని చంద్రబాబునగర్‌లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు.

నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

మొక్కజొన్న లారీలో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

మొక్కజొన్న లారీలో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..

నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

దోమల నివారణతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు సూచించారు.

 ఆలయానికి విరాళం

ఆలయానికి విరాళం

నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం శుక్రవారం అందించారు.

కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం

కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం

నంద్యాల రూరల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

నేత్ర దానం

నేత్ర దానం

నంద్యాల పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గురువారం మరణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి