• Home » Nandyal

Nandyal

రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు.

అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై భారం

అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై భారం

దేశ ప్రధాని మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై ధరల భారం పడుతోందని సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధు ఆరోపించారు.

శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర పూజలు

శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర పూజలు

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఆలయ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పుర స్కారాలు అందజేశారు.

నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు

నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు

వైశాఖ బహుళ త్రయోదశి మహాప్రదోషం పురష్కరించుకొని మహానంది క్షేత్రంలోని రాతి నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకం వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

రైతులు పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ వి. జయలక్ష్మి తెలిపారు.

భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం: ఎంపీ

భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం: ఎంపీ

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు.

 సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తాం

సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తాం

మీ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు.

వైసీపీని ప్రజలు నమ్మరు: మంత్రి బీసీ

వైసీపీని ప్రజలు నమ్మరు: మంత్రి బీసీ

ఒట్టి డైలాగులు చెప్పే నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని, తమకు సేవ చేసే నాయకులనే నమ్ముతారని, వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు

అక్రమాలకు పాల్పడితే చర్యలు

అక్రమాలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) సంపత్‌కుమార్‌ హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి