Home » Munugode Election
మూడేళ్ల కిందట జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ముందు.. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేసిందంటూ నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయానికి సీపీఐ (CPI) సీపీఎం (CPM) పార్టీలు కృషి చేశాయని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి (Telangana Minister Jagdish Reddy) అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం! పలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పింఛను ఇస్తున్నాం! వృద్ధులు,
కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఎదురుదెబ్బలే తగిలాయి. గతంలో టీఆర్ఎస్ కోరి తెచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలవగా, ప్రస్తుతం బీజేపీ
తెలంగాణ కాంగ్రె్సలో ప్రజాకర్షక నాయకుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం.. రేవంత్రెడ్డి. ఈ ప్రజాకర్షణే ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ..
మునుగోడులో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్కు 805 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో ఆయన గుర్తు ఉంగరం.
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్ లభించింది.
మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు టీఆర్ఎస్ మెజారిటీకి గండి కొట్టాయా? ముందు నుంచి టీఆర్ఎస్ వ్యక్తం చేసిన ఆందోళనే
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త పథకాలు పుట్టుకువచ్చాయి. ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకం తెరపైకి రాగా, తాజాగా
రాష్ట్రంలో బీజేపీకి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరన్న అభిప్రాయం ఉంది.