Munugode Bypolls: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ, సీపీఎం పార్టీల కృషి

ABN , First Publish Date - 2022-11-08T16:36:29+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ (CPI) సీపీఎం (CPM) పార్టీలు కృషి చేశాయని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి (Telangana Minister Jagdish Reddy) అన్నారు.

Munugode Bypolls: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ, సీపీఎం పార్టీల కృషి
Telangana Minister Jagdish Reddy

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ (CPI), సీపీఎం (CPM) పార్టీలు కృషి చేశాయని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి (Telangana Minister Jagdish Reddy) అన్నారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తామని మంత్రి జగదీష్ స్పష్టం చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి జగదీష్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉపఎన్నికతో అలజడి సృష్టించారని మంత్రి జగదీష్‌ ఆరోపించారు.

Updated Date - 2022-11-08T16:51:04+05:30 IST