• Home » Mulugu

Mulugu

Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి

Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి

Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్‌లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Maoists: ఆపరేషన్‌ కర్రెగుట్టలు!

Maoists: ఆపరేషన్‌ కర్రెగుట్టలు!

దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటలుగా ఉంటుండగా.. అబూజ్‌మఢ్‌, ఇతర ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు పెరగడంతో.. ఉన్న క్యాడరంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు భద్రతాబలగాలు ఉప్పందుకున్నాయి.

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

Operation Karreguttalu: తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం 2 వేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

Mulugu: పసికందు మృతదేహంతో  మంత్రుల ఎదుట నిరసన

Mulugu: పసికందు మృతదేహంతో మంత్రుల ఎదుట నిరసన

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఓ పసికందు మృతి చెందింది. ప్రసవం ఆలస్యంగా చేయడమే పసికందు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

మావోయిస్టు డీవీసీఎం  పద్మ లొంగుబాటు

మావోయిస్టు డీవీసీఎం పద్మ లొంగుబాటు

మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్‌ ఊరే అలియాస్‌ గంగక్క సోమవారం పోలీసులకు లొంగిపోయారు. దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్‌ భార్య అయిన ఆమె 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు.

Mini Jatara.. మేడారంలో  కొనసాగుతున్న మినీజాతర

Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజారులు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Medaram Mini Jatara.. ములుగు మన్నెంలో జాతరల సందడి

Medaram Mini Jatara.. ములుగు మన్నెంలో జాతరల సందడి

ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.

Mini Jatara..  మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Mini Jatara.. మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.

Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జనవరి 23న జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కుమ్మరి నాగేశ్వర్‌రావు(42) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి