• Home » Mulugu

Mulugu

కాలినడకన మేడారానికి...

కాలినడకన మేడారానికి...

మేడారం మహాజాతరకు భక్తులు కొంతమంది కాలినడకన చేరుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులుగా పేరుందిన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో జరుగనుంది. అయితే.. కొంతమంది తమ మొక్కుల ప్రకారం మేడారానికి కాలినడకన బయలుదేరుతున్నారు.

మేడారం కిటకిట.. ఒక్కరోజే  3 లక్షల మందికు పైగా..

మేడారం కిటకిట.. ఒక్కరోజే 3 లక్షల మందికు పైగా..

భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. జాతరకు సమయం దగ్గరపడడంతో.. భక్తులు ముందస్తుగానే చేరుకుని తమతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.

మాజీ సీఎం కేసీఆర్ ఔదార్యం.. ఏం చేశారంటే..

మాజీ సీఎం కేసీఆర్ ఔదార్యం.. ఏం చేశారంటే..

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ఔదార్యాన్ని చాటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారు.

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.

 మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర

మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర

మేడారం సమ్మక్క తల్లికి పుట్టింటి చీరను సమర్పిచారు. మహాజాతరకు ముందు సమ్మక్క తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించారు.

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీ దగ్గర పడుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో బెల్లం కొనుగోళ్లు ముమ్మరం జరుగుతున్నాయి. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహాజాతర జరుగుతున్నతన విషయం తెలిసిందే. అయితే.. బంగారంగా పలిచుకునే బెల్లం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

మేడారం మహాజాతరకు తేదీ దగ్గరపడుతోంది. అయితే.. పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు సింగరేణి యాజమాన్యం కూడా సిద్ధమైంది. అటు సింగరేణికి చెందిన రెస్క్యూ, స్విమ్మర్స్‌, స్కౌట్స్‌ సిబ్బంది మేడారంలో సేవలందించనున్నారు.

తల్లుల సన్నిధిలో పులకింత..

తల్లుల సన్నిధిలో పులకింత..

మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది. జాతర తేదీ దగ్గరపడుతున్నాకొద్దీ భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా.

Medaram: మేడారంలో ఏఐ.. అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థతో నిఘా

Medaram: మేడారంలో ఏఐ.. అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థతో నిఘా

మేడారం మహాజాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత డ్రోన్‌ వ్యవస్థ, జియో ట్యాగింగ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.

Medaram: మేడారంలో.. ముందస్తు మొక్కులు

Medaram: మేడారంలో.. ముందస్తు మొక్కులు

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తమ మొక్కులను చెల్లంచుకుంటున్నారు. ఈనెల 28 నుంచి మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో ముందస్తుగానే విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి