Home » Mobile Phone
ఇటీవల మలక్పేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక సిగ్నల్ వద్ద రెడ్లైట్ పడింది. వాహనాలన్నీ ఆగాయి.
త్వరలో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడక తప్పదు. రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ మొబైల్ ఫోన్స్ కంపెనీ 'నథింగ్' సీఈఓ కార్ల్ పీ హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11:46 గంటల సమయంలో మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాంతోపాటు.. కొన్ని సెకన్లపాటు సైరన్ మోగింది.
బెంగళూరుకు చెందిన మానస మంజునాథ్ అనే ఇంజినీర్కు ఆటో ప్రయాణాల్లో దారుణమైన అనుభవం ఎదురైంది. డ్రైవింగ్ సమయంలో కూడా ఆటో డ్రైవర్లు సెల్ఫోన్స్లో రీల్స్ చూడ్డం ఆమెను భయపెట్టింది.
ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంత ప్రమాదమూ పొంచి ఉంటుంది. వాటిపట్ల ఏమరుపాటుగా ఉంటే ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలిపే ఒక భయానక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఆధార్తో సరిగ్గా లింక్ అయి ఉండటం చాలా ముఖ్యం. ఇది ఓటీపీల ద్వారా ఆధార్ సర్వీసెస్ సులభంగా పొందడానికి సాయపడుతుంది. ఇవి లింక్ లేకపోతే మిస్యూజ్ రిస్క్ పెరుగుతుంది. సర్వీసెస్లో సమయాభావం పెరుగుతుంది.
మొబైల్ ఫోన్ చేతిలో లేకుంటే గంట గడవని పరిస్థితి ఇప్పటి జనాలది. అప్పటివరకూ చక్కగా పనిచేసే అలాంటి ఫోన్ అకస్మాత్తుగా నీటిలో పడిపోయి పనిచేయకుండా ఉంటే మనసు ఉసూరుమనిపోదూ, ఇలాంటి కీలకమైన సమయంలో కంగారు పనులు చేయకుండా.. చేయాల్సినవేమిటో చూడండి.
అతడు ఉంటున్న ప్లాట్లో మొబైల్ నెట్వర్క్ సమస్య తలెత్తటంతో అవతలి వ్యక్తి వాయిస్ సరిగా వినిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అదుపుతప్పి 17వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
2025లో అనేక రకాల మొబైల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్లను మొబైల్స్ కంపెనీలు మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఏంటంటే..
చాలా మంది ఫోన్ యూజర్లు ట్రూకాలర్ మీద ఆధారపడుతున్నారు. అయితే, ఇప్పుడు భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఈ తరహా సేవలు అందించబోతోంది. స్పామ్ కాల్స్ తగ్గి, డిజిటల్ ఫ్రాడ్స్కు చెక్ పెట్టేందుకు TRAI ఈ సేవలన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.