Home » Mobile Phone
ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంత ప్రమాదమూ పొంచి ఉంటుంది. వాటిపట్ల ఏమరుపాటుగా ఉంటే ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలిపే ఒక భయానక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఆధార్తో సరిగ్గా లింక్ అయి ఉండటం చాలా ముఖ్యం. ఇది ఓటీపీల ద్వారా ఆధార్ సర్వీసెస్ సులభంగా పొందడానికి సాయపడుతుంది. ఇవి లింక్ లేకపోతే మిస్యూజ్ రిస్క్ పెరుగుతుంది. సర్వీసెస్లో సమయాభావం పెరుగుతుంది.
మొబైల్ ఫోన్ చేతిలో లేకుంటే గంట గడవని పరిస్థితి ఇప్పటి జనాలది. అప్పటివరకూ చక్కగా పనిచేసే అలాంటి ఫోన్ అకస్మాత్తుగా నీటిలో పడిపోయి పనిచేయకుండా ఉంటే మనసు ఉసూరుమనిపోదూ, ఇలాంటి కీలకమైన సమయంలో కంగారు పనులు చేయకుండా.. చేయాల్సినవేమిటో చూడండి.
అతడు ఉంటున్న ప్లాట్లో మొబైల్ నెట్వర్క్ సమస్య తలెత్తటంతో అవతలి వ్యక్తి వాయిస్ సరిగా వినిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అదుపుతప్పి 17వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
2025లో అనేక రకాల మొబైల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్లను మొబైల్స్ కంపెనీలు మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఏంటంటే..
చాలా మంది ఫోన్ యూజర్లు ట్రూకాలర్ మీద ఆధారపడుతున్నారు. అయితే, ఇప్పుడు భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఈ తరహా సేవలు అందించబోతోంది. స్పామ్ కాల్స్ తగ్గి, డిజిటల్ ఫ్రాడ్స్కు చెక్ పెట్టేందుకు TRAI ఈ సేవలన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.
సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..
సెల్ఫోన్ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ను దొంగలించడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు వెతుకుతుంటారు. ఇందులో భాగంగానే లింకులు, వెబ్సైట్లు, వైఫై కనెక్షన్లు ద్వారా మొబైల్లోకి మాల్పేర్ను పంపి హ్యాక్ చేస్తూ ఉంటారు.