Home » Mobile Phone
సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..
సెల్ఫోన్ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ను దొంగలించడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు వెతుకుతుంటారు. ఇందులో భాగంగానే లింకులు, వెబ్సైట్లు, వైఫై కనెక్షన్లు ద్వారా మొబైల్లోకి మాల్పేర్ను పంపి హ్యాక్ చేస్తూ ఉంటారు.
అవకతవకలకు ఆస్కారం లేని, పారదర్శకంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే నూతన విధానం అమలుకు జీహెచ్ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది.
వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్వర్క్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Phone Snatching: ఫోన్ దొంగతనానికి గురవ్వటంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఏరియాలో 70 సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు.
Hyderabad Mobile Store: ఆ దొంగ 5 లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కొంతమంది తమ ఫోన్ను వాలెట్గా ఉపయోగిస్తారు. వారు తమ ఫోన్ల వెనుక కవర్లో ATM కార్డులు లేదా డబ్బును పెట్టుకుంటారు. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.
ప్రశాంతమైన, సురక్షితమైన నిద్ర కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. రాత్రిపూట ఫోన్ను పక్కన్నే పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే, మీకు ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.