• Home » MLA

MLA

YCP Balinagireddy: మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది

YCP Balinagireddy: మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది

కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు...

MLA Sanjay Gaikwad Slaps Canteen Staff: పప్పు బాలేదని చెఫ్‌ను చితగ్గొట్టిన ఎమ్మెల్యే.. ఇదే తమ స్టైల్ అంటూ..!

MLA Sanjay Gaikwad Slaps Canteen Staff: పప్పు బాలేదని చెఫ్‌ను చితగ్గొట్టిన ఎమ్మెల్యే.. ఇదే తమ స్టైల్ అంటూ..!

పప్పు బాగోలేదని చెఫ్‌‌తో పాటు క్యాంటీన్ సిబ్బందిపై దాడికి దిగారో ఎమ్మెల్యే. ఇలాగేనా వండేది అంటూ వాళ్లపై ముష్టిఘాతాలు కురిపించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Madhusudhan Reddy: కన్నెపల్లి దగ్గరికొస్తే తాట తీస్తాం!

Madhusudhan Reddy: కన్నెపల్లి దగ్గరికొస్తే తాట తీస్తాం!

కన్నెపల్లి, కల్వకుర్తి పంప్‌ హౌస్‌ల దగ్గరికి వస్తే తాట తీస్తామని హరీశ్‌రావును దేవరకద్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు.

CM Revanth Reddy: మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు

CM Revanth Reddy: మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్‌ అమలు కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 60 మంది మహిళలకు టికెట్లు ఇవ్వడంతోపాటు వారిని గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని ప్రకటించారు.

Good Governance: ఘనంగా తొలి అడుగు

Good Governance: ఘనంగా తొలి అడుగు

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.

MLA : సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలు సురక్షితం

MLA : సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలు సురక్షితం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటినుంచి సుపరిపానలతో ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సుపరిపాలనకు తొలిఅడుగు - ఇంటింటికి టీడీపీ కార్య క్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ బుధవారం రూరల్‌ పరిధిలోని కుమ్మరవాండ్ల పల్లిలో ప్రారంభించారు. అలాగే ఆయన నంబులపూలకుంట మండలంలో ని కమ్మగుట్టపల్లి, గౌకనపేటలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు.

MLA: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

MLA: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలోనే ఇచ్చిన పలు హామీలు నెరవేర్చిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలిఅడు గు కార్యక్రమంలో భాగంగా వారు బుధ వారం మండలంలోని కసముద్రం గ్రామంలో పర్యటించారు.

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.

MLA Jagadish Reddy: మరో 2,3 మీడియా సంస్థల పని పడతాం

MLA Jagadish Reddy: మరో 2,3 మీడియా సంస్థల పని పడతాం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. మీడియా సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాన్యూస్‌ చానల్‌ కార్యాలయంపై జరిగింది దాడి కాదని, అది బీఆర్‌ఎస్‌ తెలిపిన నిరసన మాత్రమేనని అన్నారు.

Kolkata Gangrape Case: కాలేజీకి వెళ్లకుండా ఉంటే అలా జరిగేది కాదు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షోకాజ్

Kolkata Gangrape Case: కాలేజీకి వెళ్లకుండా ఉంటే అలా జరిగేది కాదు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షోకాజ్

మదన్ మిత్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికావడంతో టీఎంసీ దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిపాయం కాదని వివరణ ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి