Home » Marriage
భార్యాపిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ చదువున్న యువతిని ప్రేమలో దింపిన ఓ హోంగార్డు వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం కారణంగా రక్షణ కోసం సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు.
ఓ వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంధువులంతా వధువును పెళ్లి మంటపంలోకి తీసుకొస్తున్నారు. వధువు చుట్టూ నిలబడిన యువకులు.. ప్రత్యేకంగా తయారు చేసిన పూలతో పందిరిని గొడుగులా పట్టుకుని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో..
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు.. నాగర్కర్నూర్ జిల్లాలో పూజలు చేశారు. విజయ్ స్వగ్రామం బల్మూరు మండలం తుమ్మెనపేట గ్రామంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఘటన.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. సిద్ధంగా ఉన్న వేదికపై వరుడు అప్పటికే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో వధువు అక్కడికి చేరుకుంది. అయితే..
పెళ్లంటే రెండు కుటుంబాల కలయికే కాదు.. ప్రధానంగా ఇద్దరి ఆలోచనల కలయిక! ఈ పదేళ్లలో పెళ్లి ముచ్చట బాగానే మారింది.
వీడియో ప్రారంభంలో పెళ్లి వేదికపై వధూవరులు కూర్చుని ఉండగా.. అంతా సంతోషంగా జోకులు వేసుకుంటుంటారు. ఇంతలో కొందరు యువతులు అక్కడికి వచ్చి.. వరుడికి ఓ గిఫ్ట్ బాక్స్ అందించి, అక్కడే ఓపెన్ చేయమని పట్టుబట్టారు. దీంతో..
కుక్క అరుపుతో పెళ్లి ఆగిపోయిన వింత ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగు చూసింది. పెళ్లి మండపంలోకి శునకాన్ని తీసుకురావడాన్ని వరుడి తరఫువారు అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారింది.
హల్దీ, సంగీత్, ఫొటోషూట్.... ఇలా రకరకాల ప్రీ వెడ్డింగ్ వేడుకలను చూసే ఉంటారు. కానీ జర్మనీలో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుక మాత్రం చాలా వింతగా, ఒకింత గమ్మత్తుగా ఉంటుంది.
అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్కిరణ్ తోమాల. అమెరికాలోని టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్. ఈమెది టెక్సాస్. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.
శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.