• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Goud Key Meeting with CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ అత్యవసర భేటీ.. ఎందుకంటే

Mahesh Goud Key Meeting with CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ అత్యవసర భేటీ.. ఎందుకంటే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Mahesh Kumar Goud: కవితను కాంగ్రెస్‌లోకి తీసుకోం

Mahesh Kumar Goud: కవితను కాంగ్రెస్‌లోకి తీసుకోం

కవితను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. కవితనే కాదని, అవినీతి మరకలున్న కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరినీ చేర్చుకోబోమన్నారు.

Rajagopal Reddy : రాజగోపాల్‌రెడ్డిపై  టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajagopal Reddy : రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం మీద టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములిద్దరూ ముక్కుసూటిగా మాట్లాడుతారన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా చూడలేమని..

Mahesh Kumar Goud: కవిత.. కేసీఆర్‌ విడిచిన బాణం

Mahesh Kumar Goud: కవిత.. కేసీఆర్‌ విడిచిన బాణం

కవిత.. కేసీఆర్‌ విడిచిన బాణమేనని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేసీఆర్‌ కుటుంబం ఆడుతున్న కొత్త నాటకమిదన్నారు

BC Bill Issue: తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు..

BC Bill Issue: తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు..

రిజర్వేషన్ల కోసం కేంద్రంపై చేసిన ఒత్తడితో ఎటువంటి ఫలితం రాకపోవడంతో ఇక ఏం చెయ్యాలనే దానిపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేసింది. రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించినట్లు సమాచారం.

Meenakshi Natarajan VS BJP: మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోంది.. మీనాక్షి నటరాజన్  ధ్వజం

Meenakshi Natarajan VS BJP: మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోంది.. మీనాక్షి నటరాజన్ ధ్వజం

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు.

Bandi Sanjay VS Congress: మహేష్ గౌడ్ గజినీలా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు

Bandi Sanjay VS Congress: మహేష్ గౌడ్ గజినీలా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణలో ఓటు చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో మీరెలా గెలిచారని బండి సంజయ్ ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: బీజేపీపై మహేష్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: బీజేపీపై మహేష్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్‌ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు.

Political Affairs Committee Meeting: కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం.. ఏడు అంశాలపై చర్చ

Political Affairs Committee Meeting: కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం.. ఏడు అంశాలపై చర్చ

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగానున్నాయి

Mahesh Kumar Goud: కాంగ్రెస్‌పై అక్కసుతోనే యూరియా సరఫరా చేయట్లేదు

Mahesh Kumar Goud: కాంగ్రెస్‌పై అక్కసుతోనే యూరియా సరఫరా చేయట్లేదు

కాంగ్రె్‌సపై ఉన్న అక్కసుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన మేరకు యూరియాను సరఫరా చేయట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి