Home » Mahatma Gandhi
భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్లో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు టికెట్ ఇవ్వలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పింది. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధ పడ్డారు.
నేడు మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
దేశానికి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం ( షహీద్ దివాస్ ) గా జరుపుకుంటారు.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. భారత్లోని పాలస్తీనా రాయబారి అబు అల్హైజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే...
గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మ గాంధీ పరితపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar)వ్యాఖ్యానించారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్ఘాట్కు చేరుకున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్పూర్లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్ను ఎంపిక చేశారు.
జి 7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ దేశంలోని హిరోషిమా నగరానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాను కలిశారు...
మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ కన్నుమూశారు.
కెనెడాలోని బ్రిటిష్ కొలంబియా ఫ్రావిన్స్లో సైమన్ ఫ్రేజర్ వర్సిటీలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్థాన్ వాదులు ధ్వంసం చేశారు.