• Home » Maharashtra

Maharashtra

అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే

అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే

వారణాసి నుంచి హైదరాబాద్‌ వస్తున్న 15 మంది ప్రయాణికులు మహారాష్ట్రలో ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

ముంబై దాడుల మాస్టర్‌మైండ్ తహవ్వుర్ రాణాకు ఎదురుదెబ్బ! కెనడా పౌరసత్వ రద్దుకు రంగం సిద్ధం

ముంబై దాడుల మాస్టర్‌మైండ్ తహవ్వుర్ రాణాకు ఎదురుదెబ్బ! కెనడా పౌరసత్వ రద్దుకు రంగం సిద్ధం

ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

శరద్‌ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

శరద్‌ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పుణెలోని రుబీ హాల్ ఆసుపత్రికి ఆదివారంనాడు తరలించారు.

ఎగ్జామ్‌కు ముందే పేపర్ లీక్.. వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు

ఎగ్జామ్‌కు ముందే పేపర్ లీక్.. వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు

మహారాష్ట్రలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ లోపాలు మరోసారి తేటతెల్లం అయ్యాయి. ఆ రాష్ట్ర బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది.

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ హాజరు

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ హాజరు

మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారంనాడు బివాండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువునష్టం కేసులో కొత్త పూచీకత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు.

 రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన

రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు.

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. రూ.10 కోట్లు చెల్లించాలంటూ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్‌‌‌నకు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి వాయిస్ మేసేజ్ పంపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం తర్వాతి కాలంలో భారత దేశమంతటా విస్తరించింది. నేటికీ శివాజీ మహరాజ్ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా నిలుస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి