• Home » Maharashtra

Maharashtra

  PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలన్నారు.

Road Accident: మహిళ ప్రాణం తీసిన గుంత

Road Accident: మహిళ ప్రాణం తీసిన గుంత

రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో..

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.

'Shakti' Warning:  'శక్తి' తుపాను: అక్టోబర్ 7 వరకు భారీ వర్షాలు. IMD  హెచ్చరిక

'Shakti' Warning: 'శక్తి' తుపాను: అక్టోబర్ 7 వరకు భారీ వర్షాలు. IMD హెచ్చరిక

భారత వాతావరణ శాఖ 'శక్తి' తుపాను గురించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి అక్టోబర్ 7 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 45 కి.మీ. నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని..

Maharashtra: మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు

Maharashtra: మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు

రంగోలి వేసిన వ్యక్తులను స్థానిక పోలీసులు గుర్తించారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరు పోలీసు కస్టడీలో ఉన్నారు. రంగోలి వివాదంతో రోడ్లపైకి వచ్చిన పలువురిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు.

Vasai Railway Tragedy:  ఊహించని విషాదం.. టెంకాయ ప్రాణం తీసింది..

Vasai Railway Tragedy: ఊహించని విషాదం.. టెంకాయ ప్రాణం తీసింది..

అతడు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో రైలులోంచి ఓ వ్యక్తి పూజల కోసం ఉపయోగించిన వస్తువులు ఉన్న మూటను బయటకు విసిరేశాడు. ఆ మూటలో టెంకాయ కూడా ఉంది. ఆ మూట నేరుగా వచ్చి సంజయ్ తలపై పడింది.

2 Vande Bharat Trains Hyderabad: హైదరాబాద్‌కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. ఆ ఎక్స్‌ప్రెస్ స్థానంలో వస్తుందా..

2 Vande Bharat Trains Hyderabad: హైదరాబాద్‌కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. ఆ ఎక్స్‌ప్రెస్ స్థానంలో వస్తుందా..

తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే ఈ మార్గంలో రెండు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇవి ఏ ప్రాంతాల్లో మొదలవుతాయి, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

NEET 2025 Topper Anurag Anil: నీట్‌లో 99.99 శాతం మార్కులు కానీ.. డాక్టర్ అవ్వాలని లేదని..

NEET 2025 Topper Anurag Anil: నీట్‌లో 99.99 శాతం మార్కులు కానీ.. డాక్టర్ అవ్వాలని లేదని..

సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన NEET UG 2025 పరీక్షలో 99.99 శాతం స్కోర్ సాధించాడు.

Deputy CM Account Hacked: డిప్యూటీ సీఎం అకౌంట్ హ్యాక్..పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్ట్ వైరల్

Deputy CM Account Hacked: డిప్యూటీ సీఎం అకౌంట్ హ్యాక్..పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్ట్ వైరల్

మహారాష్ట్ర నుంచి ఈరోజు కలకలం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారిక X ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు షాక్‌కు గురిచేసేలా పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్టులు చేయడం సంచలనంగా మారింది.

Devendra Fadnavis: అర్బన్ మావోయిస్టులా మాట్లాడుతున్న రాహుల్

Devendra Fadnavis: అర్బన్ మావోయిస్టులా మాట్లాడుతున్న రాహుల్

జన్ జెడ్‌ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుతున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి