• Home » Maharashtra

Maharashtra

Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి.. క్రీడా శాఖ బాధ్యతలు

Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి.. క్రీడా శాఖ బాధ్యతలు

అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని క్రీడా శాఖకు బదిలీ చేస్తూ సీఎం ఫడణవీస్ ఆదేశాలు జారీ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయంపై సెటైర్లు కూడా ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.

Malegaon Bomb Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసు.. ఏడుగురు నిర్దోషులుగా విడుదల

Malegaon Bomb Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసు.. ఏడుగురు నిర్దోషులుగా విడుదల

2008లో మహారాష్ట్ర మాలేగావ్ పట్టణంలో ఘోర బాంబు పేలుడు కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 17 ఏళ్ల విచారణ అనంతరం తాజాగా ముంబై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఉన్న ఏడుగురు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది.

Ganja Smuggling: పండ్ల ట్రేల కింద.. రూ.5 కోట్ల గంజాయి

Ganja Smuggling: పండ్ల ట్రేల కింద.. రూ.5 కోట్ల గంజాయి

ఒడిసా నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్‌ చేసే ముఠా ఆటను తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం(ఈగల్‌) కట్టించింది.

Snake Around Neck: 70 ఏళ్ల బామ్మ సాహసం.. పామును మెడకు చుట్టుకుని..

Snake Around Neck: 70 ఏళ్ల బామ్మ సాహసం.. పామును మెడకు చుట్టుకుని..

Snake Around Neck: డోరు వెనక దాక్కున్న పామును శకుంతల చేతుల్తో పట్టుకుని పక్కకు తీసింది. అక్కడి వారంతా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఆ పామును తన మెడకు కూడా చుట్టుకుంది.

Maharashtra: మహిళా స్కీమ్‌ సొమ్ము తినేస్తున్న మగాళ్లు!

Maharashtra: మహిళా స్కీమ్‌ సొమ్ము తినేస్తున్న మగాళ్లు!

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహిన్‌ యోజన’ పథకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి.

Ladki Bahin Scheme: ఎంతకు తెగించార్రా.. ఆడాళ్ల స్కీమ్‌లో మగాళ్లు..

Ladki Bahin Scheme: ఎంతకు తెగించార్రా.. ఆడాళ్ల స్కీమ్‌లో మగాళ్లు..

Ladki Bahin Scheme: ఆడవాళ్ల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీముకు మగాళ్లు కూడా అప్లై చేసుకున్నారు. ఫేక్ ఐడీలు సృష్టించి పథకానికి అర్హత పొందారు. దాదాపు 14,298 మంది మగాళ్లు ఫేక్ గుర్తింపుతో ఈ పథకం కింద ఆర్థికసాయం పొందారు.

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్‌ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.

MH Wedding invite Incident: మరాఠీపై మరో వివాదం... మహారాష్ట్రలో స్టూడెంట్‌పై తోటి విద్యార్థుల దాడి

MH Wedding invite Incident: మరాఠీపై మరో వివాదం... మహారాష్ట్రలో స్టూడెంట్‌పై తోటి విద్యార్థుల దాడి

మహారాష్ట్రలోని ఓ కాలేజీలో మరాఠీ భాష విషయంలో వివాదం తలెత్తింది. మరాఠీ భాషలో రాసున్న ఓ పెళ్లి ఆహ్వాన పత్రిక పంపిణీ చేయడంపై అభ్యంతరం చెబుతూ కొందరు విద్యార్థులు తమ తోటి స్టూడెంట్‌పై దాడి చేశారు.

CJI: రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులకు దూరం: సీజేఐ

CJI: రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులకు దూరం: సీజేఐ

భారతదేశ 52వ సీజేఐగా ఉన్న బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.

Maharashtra: మంత్రివర్గ పునర్వవస్థీకరణకు కసరత్తు... ఢిల్లీకి సీఎం

Maharashtra: మంత్రివర్గ పునర్వవస్థీకరణకు కసరత్తు... ఢిల్లీకి సీఎం

ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి