Home » Maharashtra
తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.
మరాఠీ వివాదంపై రాజ్థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని అన్నారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని, ఇందుకు ప్రతిగా తాను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు.
Thackeray Cousins: ఉద్ధవ్ థాక్రే.. రాజ్ థాక్రే 2005లో చివరి సారిగా ఒకే స్టేజిపై కనిపించారు. తర్వాత శివసేనలో గొడవల కారణంగా పార్టీని రాజ్ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను స్థాపించారు.
Viral Video: విద్యార్థులు నది మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని.. భయపడుతూ.. అడుగులో అడుగు వేసుకుంటూ నది దాటుతున్నారు.
భారతదేశంలోని అత్యంత ధనిక మున్సిపాల్ కార్పొరేషన్ను దక్కించుకోడానికి రంగం సిద్ధమవుతోంది. గెలుపు దిశగా ఎన్నికల కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న సమావేశాలు పురుటినొప్పులు పడుతున్నాయ్.
ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్ 16న జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం (జీఆర్) ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకూ ఇంగ్లీషు, మరాఠీ మీడియం స్కూళ్లలో హిందీ తప్పనిసరి. అయితే దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో జూన్ 17న సవరించిన జీఆర్ను జారీ చేసింది.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద వస్తోంది. కర్ణాటకలో ఆల్మట్టిలోకి శుక్రవారం సాయంత్రానికి 1,15,339 క్యూసెక్కుల వరద వస్తుండగా, కిందకు 70,420 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
ఓ వృద్ధుడు బైకుపై వచ్చి రోడ్డు పక్కన దిగాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న రెండు ఆవులు.. వృద్ధుడిపైకి దూసుకొచ్చాయి. వచ్చీ రావడంతోనే అతడిపై దాడి చేశాయి. చివరకు దారుణ ఘటన చోటు చేసుకుంది..
ప్రభుత్వ నిధులతో నిర్వహించిన ఓ కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అందుకు సంబంధించిన ఖర్చు విషయంపై పలువురు నేతలతోపాటు అనేక మంది కూడా అసంతృప్తి వ్యక్తం (Mumbai Platinum Jubilee) చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్లోకి ప్రవేశించాయి.