Home » Madhya Pradesh
భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇండోర్లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు.
మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించింది. ఓ వ్యక్తిపై దాడిచేసి.. ఆ తర్వాత మంచంపై కూర్చుంది.
బీజేపీ కౌన్సిలర్ భర్త తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రెండో పెళ్లి చేసుకోవటతానికి సిద్ధమైన ఓ వ్యక్తితో అతడి మొదటి భార్య, పిల్లలు దాడి చేశారు. కోర్టులోని అతడిని అతడికి కాబోయే రెండో భార్యని దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.
ఓ వృద్ధుడి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా ముగిసిపోయింది. ఇంటి బయట సేద తీరుతున్న అతడిని కంకర ట్రక్ రూపంలో మృత్యువు కబళించింది. కంకర ట్రక్ మీదపడ్డంతో వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు.
సాధారణంగా రోడ్లంటే నల్లగా ఉంటాయి. కాంక్రీట్ రోడ్లంటే బూడిద రంగులో ఉంటాయి. మధ్య ప్రదేశ్లో నిర్మించిన ఎరుపు రంగు రహదారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సత్నాకు చెందిన కొంతమంది పసికందులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం సత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి డాక్టర్లు వారికి రక్తం ఎక్కించారు. ఆ రక్తం కారణంగా ఏకంగా ఆరుగురు చిన్నారులు హెచ్ఐవీ బారినపడ్డారు.
పోలీసులు సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల జీవితాలను, ఆస్తులను రక్షణ కల్పిస్తుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థను తల దించుకునేలా చేశారు మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లా మల్హార్గఢ్ పోలీసులు.