Home » Madhya Pradesh
అదృష్ఠం అనేది ఏ రూపంలో ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేము. అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ నాలుగేళ్ల బాలుడు జాక్ పాట్ కొట్టాడు. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే..
భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని మోహన్ భగవత్ అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, మనది అవిభక్త భారతదేశమని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఓ వ్యక్తి చిన్నచిన్న కుక్క పిల్లల్ని దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. కుక్క పిల్లల కారణంగా నిద్ర పాడైందని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
మధ్యప్రదేశ్లో దగ్గుమందు తాగి చిన్నారులు మృతి చెందిన కేసులో పోలీసులు తాజాగా ఓ డాక్టర్ను అరెస్టు చేశారు.
దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఖండ్వా జిల్లాలో దుర్గామాతను నిమజ్జనం కోసం తీసుకెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
చీమలు బిడ్డను విపరీతంగా కరిచాయి. కొరుక్కు తినే చలిలో బిడ్డ అల్లాడిపోయింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం నందన్వాడీ గ్రామస్తులు అటువైపు వచ్చారు.
జెయింట్ వీల్ తిరగటం మొదలైన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఠక్కున ఓ వైపు కుప్పకూలింది. జెయింట్ వీల్ ఎక్కిన జనం గుండెలు ఝల్లుమన్నాయి. భయంతో గట్టిగా అరవటం మొదలెట్టారు.
సంతోషం అనే వ్యక్తి 17 ఏళ్లుగా కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు పోలీసు విధులతో పాటూ పాములు పట్టే పని కూడా చేస్తుంటాడు. అయితే ఇటీవల పాములు పట్టే క్రమంలో అతడు చేసిన చిన్న నిర్లక్ష్యం చివరకు ఎలా ప్రాణాలు తీసిందో చూడండి.
నిమిషాల్లో పెద్ద సంఖ్యలో జనం శ్మశానానికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితి సమీక్షించారు.
ఇండోర్కు చెందిన పురుష హక్కుల పోరాట సంస్థ తాజాగా సంచలన ప్రకటన చేసింది. దసరా సందర్భంగా రావణ దహనానికి బదులు శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది. భర్తలను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్న 10 మంది మహిళల ఫొటోలతో ఉన్న దిష్టిబొమ్మను దహనం చేస్తామని తెలిపింది.