• Home » Madhya Pradesh

Madhya Pradesh

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్​​​​​‌కు అవకాశం కల్పించింది.

అంగన్‌వాడీ నిర్లక్ష్యం.. గర్భిణికి ఇచ్చిన పోషకాహారంలో చనిపోయిన పాముపిల్ల.!

అంగన్‌వాడీ నిర్లక్ష్యం.. గర్భిణికి ఇచ్చిన పోషకాహారంలో చనిపోయిన పాముపిల్ల.!

మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు ఎదురైన ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే...

త్విశా శర్మ కేసు.. కీలక సాక్షిపై సమర్థ్ స్నేహితుల దాడి

త్విశా శర్మ కేసు.. కీలక సాక్షిపై సమర్థ్ స్నేహితుల దాడి

నటి త్విశా శర్మ కేసులో కీలక సాక్షి అయిన నీరజ్ దూబేపై దాడి జరిగింది. నిందితుడు సమర్థ్ సింగ్ స్నేహితులు నీరజ్‌పై దాడి చేశారు. మే 30వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒకే రోజు 60 మందిని కరిచిన వీధి కుక్క.. భయం గుప్పిట్లో జనం

ఒకే రోజు 60 మందిని కరిచిన వీధి కుక్క.. భయం గుప్పిట్లో జనం

మధ్య ప్రదేశ్‌లోని శివ్‌పురి వీధుల్లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే రోజు దాదాపు 60 మందిని విచక్షణా రహితంగా కరిచింది. వీధి కుక్క దాడిలో గాయపడ్డ వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. బాబాగా మారాలని ప్రైవేట్‌ పార్ట్‌ని కట్ చేసుకున్నాడు..

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. బాబాగా మారాలని ప్రైవేట్‌ పార్ట్‌ని కట్ చేసుకున్నాడు..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ చోటుచేసుకుంది. సాధువు కావాలనే కోరికతో ఓ వ్యక్తి తన జననాంగాన్ని తొలగించుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సమస్యలను తట్టుకోలేక బాబాగా మారాలనుకున్న ఓ 42 ఏళ్ల వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో త్విశా భర్త ఏం చెప్పాడంటే..

త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో త్విశా భర్త ఏం చెప్పాడంటే..

త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిన్న (సోమవారం) సీబీఐ అధికారులు భోపాల్ వెళ్లారు. త్విశా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌పై ఎఫ్ఐఆర్‌ను రీరిజిస్టర్ చేశారు. దాదాపు 10 గంటల పాటు సీబీఐ అధికారులు సమర్థ్‌ను విచారించారు.

నటి ట్విష శర్మ కేసు.. రెండు వారాల తర్వాత అంత్యక్రియలు పూర్తి..

నటి ట్విష శర్మ కేసు.. రెండు వారాల తర్వాత అంత్యక్రియలు పూర్తి..

నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి ఆదివారం రెండో పోస్టుమార్టం పూర్తయింది. పోలీసులు ట్విష మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దాదాపు రెండు వారాల తర్వాత ట్విష అంత్యక్రియలు జరిగాయి.

కొత్తగా పెళ్లైన యువతి వాలకం చూసి భర్తకు డౌట్! ఫోన్ చెక్ చేస్తే..

కొత్తగా పెళ్లైన యువతి వాలకం చూసి భర్తకు డౌట్! ఫోన్ చెక్ చేస్తే..

కొత్తగా పెళ్లైన ఒక యువతి నిత్యం ఫోన్‌లో బిజీగా ఉండటం చూసిన ఆమె భర్తకు డౌటొచ్చింది. భార్య ఫోన్ చెక్ చేయగా ఆమె చేసిన మోసం బయటపడింది. నిర్ఘాంతపోయిన అతడు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

పుట్టింట్లో భార్య ఆత్మహత్య.. ఆ బాధను భరించలేకపోయిన భర్త..

పుట్టింట్లో భార్య ఆత్మహత్య.. ఆ బాధను భరించలేకపోయిన భర్త..

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య మరణించిన రెండు రోజులకే భర్త కూడా మరణించాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పెళ్లైన నెల రోజుల్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

నటి ట్విష శర్మ మరణం.. కోర్టులో లొంగిపోయిన భర్త

నటి ట్విష శర్మ మరణం.. కోర్టులో లొంగిపోయిన భర్త

నటి ట్విష శర్మ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. శుక్రవారం జబల్‌పూర్‌ కోర్టుకు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి