• Home » Madhya Pradesh

Madhya Pradesh

బీజేపీ నేతకు దక్కని ఎమ్మెల్యే టికెట్.. దాటియాలో చెలరేగిన అలర్లు..

బీజేపీ నేతకు దక్కని ఎమ్మెల్యే టికెట్.. దాటియాలో చెలరేగిన అలర్లు..

మధ్యప్రదేశ్‌లోని దాటియా అసెంబ్లీ పరిధిలో అల్లర్లు చెలరేగాయి. దాటియా ఉపఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా అశుతోష్ తివారిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించడంతో వివాదం మొదలైంది.

బ్యూటీపార్లర్ యజమాని పాడు పని.. చెప్పుతో చావగొట్టిన మహిళా వర్కర్లు..

బ్యూటీపార్లర్ యజమాని పాడు పని.. చెప్పుతో చావగొట్టిన మహిళా వర్కర్లు..

తాగే నీళ్లలో మత్తు మందు కలుపుతున్నాడన్న అనుమానంతో బ్యూటీ పార్లర్ యజమానిపై మహిళా వర్కర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చెప్పులతో సమాధానం చెప్పారు. 43 సార్లు యజమానిని చెప్పుతో చావగొట్టారు.

జింకకు పోహా పెట్టాడు.. ఉద్యోగం కోల్పోయాడు.. వైరల్ వీడియో..

జింకకు పోహా పెట్టాడు.. ఉద్యోగం కోల్పోయాడు.. వైరల్ వీడియో..

ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అడవి జంతువులకు ఆహారం పెట్టడంపై అటవీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కారులో దారుణ ఘటన.. పోలీసులు వెళ్లి చూడగా..

కారులో దారుణ ఘటన.. పోలీసులు వెళ్లి చూడగా..

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

ఏఐ సాయంతో ఫేక్ 'నీట్' క్వశ్చన్ పేపర్ సృష్టించి విక్రయం.. లా స్టూడెంట్ అరెస్ట్

ఏఐ సాయంతో ఫేక్ 'నీట్' క్వశ్చన్ పేపర్ సృష్టించి విక్రయం.. లా స్టూడెంట్ అరెస్ట్

AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎఫ్‌ఏటీఎఫ్  వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి

ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ‌ధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడిించారు.

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురి మృతి

మధ్యప్రదేశ్‌లోని హేతమ్‌పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.

కుట్లు, అల్లికలతో రూ.11 కోట్లు.. సోదాల్లో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగి చెప్పింది విని..

కుట్లు, అల్లికలతో రూ.11 కోట్లు.. సోదాల్లో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగి చెప్పింది విని..

మధ్యప్రదేశ్‌లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తప్పించాలని బీజేపీ కుట్ర: చామల కిరణ్ కుమార్

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తప్పించాలని బీజేపీ కుట్ర: చామల కిరణ్ కుమార్

మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి