• Home » Madakasira

Madakasira

SANITATION: లోపించిన పారిశుధ్యం

SANITATION: లోపించిన పారిశుధ్యం

గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. రెండువారాలపాటు ఎడితెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గ్రామాల్లో వీధులు, రహదారులు చిత్తడిగా మారాయి.

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

UREA: యూరియా కోసం రైతుల ఆందోళన

UREA: యూరియా కోసం రైతుల ఆందోళన

రైతులకు యూరియా సరఫ రా చేయాలని కోడిపల్లి గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు.

FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలు సీజ్‌చేస్తామని తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు.

 MLA: తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

MLA: తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్‌ తన సైకో బ్యాచ్‌తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

DEEN SAROJINI DEVE: సేవను అలవర్చుకోవాలి

DEEN SAROJINI DEVE: సేవను అలవర్చుకోవాలి

విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవర్చుకోవాలని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన డాక్టర్‌ సరోజినీ దేవి అన్నారు.

EX MLC GUNDUMALA : రూ.కోట్ల ప్రజాధనం బుగ్గిపాలు

EX MLC GUNDUMALA : రూ.కోట్ల ప్రజాధనం బుగ్గిపాలు

నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు రూ.66కోట్లు మంజూరు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి బుగ్గిపాలు చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

అంగనవాడీ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి