Home » Love
ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది. సోషల్ మీడియా ఎఫెక్ట్తో ప్రేమించుకున్న ఆ విద్యార్థులు.. ఇంటి నుంచి పారిపోయి స్వతంత్రంగా ఉండాలని భావించారు. వివరాల్లోకి వెళితే..
ప్రేమించి మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్రెడ్డి, ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ ప్రేమ జంట దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై నిలబడి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది.
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పోరేషన్ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్లో నివాసముండే నగేష్ గౌడ్ కుమారుడు సాయి నిఖిల్గౌడ్(21) బీటెక్ చదువుకుంటూ వనస్థలిపురంలో చెస్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాడు.
సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలంలోని కక్కర్వాడలో దారుణం చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. కొడుకుతో కలిసి కూతురి మామపై దాడి చేశాడు. ఇంటిని తగలబెట్టాడు.
నిరీక్షతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఫోన్లను కూడా చెక్ చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
గత కొద్దిరోజుల నుంచి కాలేజీకి వెళ్లటం లేదు. ఇక, సతీష్ ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
భార్యతో విడాకులు తీసుకోమని ఆ యువకుడికి కూడా చెప్పింది. అతడు సరేనన్నాడు. భరణం కింద అతడి భార్య చెన్ 3 కోట్లు డిమాండ్ చేసింది. ఈ డబ్బుల్ని ఝూ సమకూర్చింది.
లవర్ను హత్య చేసిన తర్వాత స్నేహితుడు ఆశిష్ కుమార్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడి సాయంతో శవాన్ని ఓ సూట్కేసులో కుక్కాడు. ఇద్దరూ బైకు మీద సూట్ కేసును కాన్పూర్కు దూరంగా తీసుకువచ్చారు.