Home » Latest News
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. మావిగన్ ప్రతిపాదనతో సోషల్ మీడియాలో ట్రోలింగ్తో పాటు చివరికి సొంత పార్టీ నేతలే పెదవి విరిచినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఖరిలో మార్పు రాలేదు.
బంగారం ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా తగ్గుముఖం పడుతున్న పసడి ధరలు.. శుక్రవారం కూడా కాస్త తగ్గాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ఓటరు వివరాల నమోదుకోసం క్యూఆర్ కోడ్తో కూడిన ఎన్యుమరేషన్ పత్రాలను భారత ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారుల (బీఎంల్వో) ద్వారా పౌరులకు...
ధరణి, భూ భారతి అక్రమాలపై ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఐబీపీఎస్ (IBPS) గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తాగే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
పాటకు అంకుల్, ఆంటీ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది. వీరి డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సెటైర్లు గుప్పించారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపైనా చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు.