Home » Latest News
రష్యా ముడి చమురుపై అమెరికా మరోసారి ఆంక్షల సడలింపును జూన్ 17 వరకు పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం తమ చమురు కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపదని భారత్ స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల వరకు వీటి ధరలు భారీగా పెరిగాయి.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం దెబ్బకు ఆర్థికంగా నలిగి విలవిలలాడిపోతోంది! విలువైన సహజవాయు నిక్షేపాలను ప్రపంచదేశాలకు ....
జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ జైలు నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బెయిల్ అనేది తప్పనిసరి- జైలు అనేది మినహాయింపు’ అనే సూత్రం....
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సల్స్ తీవ్రవాదానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అమిత్ షా అభినందించారు.
ఏపీని భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు.
రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారీ పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.
మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డంపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు.