• Home » Latest News

Latest News

ఏబీఎన్ చేతిలో ఐ బొమ్మ రవి బెయిల్ ఆర్డర్ కాపీ

ఏబీఎన్ చేతిలో ఐ బొమ్మ రవి బెయిల్ ఆర్డర్ కాపీ

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి వచ్చింది.

తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర: రాష్ట్రపతి

తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర: రాష్ట్రపతి

దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం ప్రారంభమైంది.

అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు లొంగుబాటు

అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు.

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు అంటే.. ఈ రోజు (బుధవారం) సభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు.

క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్క సుమన్‌‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదించబడింది. అయితే, ఈ ప్రతిపాదనను కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. వివరాల్లోకి వెళితే..

నేరగాళ్లకు వణుకు పుట్టించే కెనైన్స్ స్క్వాడ్

నేరగాళ్లకు వణుకు పుట్టించే కెనైన్స్ స్క్వాడ్

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే ఖతర్నాక్ సైన్యమది. వాసన చూస్తే చాలు.. ఎంతటి కిలాడి దొంగనైనా ఇట్టే పట్టేస్తాయి. బాంబులు, డ్రగ్స్.. ఇలా ఏవైనా వాసన చూస్తే ఇట్టే పట్టేస్తాయి.

బస్సుల సీటింగ్ సమస్య.. లవర్ కోసం ఎంత పనిచేశాడంటే..

బస్సుల సీటింగ్ సమస్య.. లవర్ కోసం ఎంత పనిచేశాడంటే..

లవర్ కోసం ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై ఓ యువకుడు దాడి చేశాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రైల్వేశాఖ కీలక నిర్ణయం..  కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేఖ రాశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి