• Home » Latest News

Latest News

 కమలాన్ని ప్రశ్నించిన కాక్రోచ్.. కాంగ్రెస్‌ను కూడా నిలదీస్తారా?

కమలాన్ని ప్రశ్నించిన కాక్రోచ్.. కాంగ్రెస్‌ను కూడా నిలదీస్తారా?

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రయాణికులకు అలర్ట్.. రేపటి నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే..

ప్రయాణికులకు అలర్ట్.. రేపటి నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18, 2026 (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది.

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం.. పురందేశ్వరికి కీలక పదవి..

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం.. పురందేశ్వరికి కీలక పదవి..

బీజేపీ అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా..

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

బంధువుల ఇంటికి వెళ్లడం అంటే కేవలం వారిని కలవడం కాదు.. మన ప్రవర్తన, మాట తీరు, మర్యాద కూడా ముఖ్యమే. మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు బంధువుల ముందు మన గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, మంచి సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

నీట్ యూజీ -2026 పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్షలో లోపాలు.. పరీక్షల రద్దు.. ఇలా వరుస పరిణామాలతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ మార్పులకు..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..

బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు..

ఏపీ  గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంట్లోనే ఆధార్ లింక్‌‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..

ఇంట్లోనే ఆధార్ లింక్‌‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..

మీ ఆధార్‌కు వేరే వాళ్ల మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి