• Home » Kolusu Partha Sarathy

Kolusu Partha Sarathy

Kolusu Parthasarathy: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగాలపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన

Kolusu Parthasarathy: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగాలపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన

Kolusu Parthasarathy: పోలవరం ప్రాజెక్టు‌ను జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

CM Chandrababu: జర్నలిస్టు ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu: జర్నలిస్టు ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu: జర్నలిస్టు గోశాల ప్రసాద్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తి అన్ని వర్గాల మన్ననలు పొందారని తెలిపారు. రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో ప్రజాపక్షాన పనిచేశారని.. తనదైన ముద్ర వేశారని అన్నారు.

Minister Gottipati Ravikumar: వెలుగులోకి వైసీపీ భూ అక్రమాలు.. మంత్రి   గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Gottipati Ravikumar: వెలుగులోకి వైసీపీ భూ అక్రమాలు.. మంత్రి గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Gottipati Ravikumar: వైసీపీ భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

Kolusu Partha Sarathy: విద్యుత్ భారాల పాపం జగన్ రెడ్డిదే.. మంత్రి  పార్థసారథి  విసుర్లు

Kolusu Partha Sarathy: విద్యుత్ భారాల పాపం జగన్ రెడ్డిదే.. మంత్రి పార్థసారథి విసుర్లు

Kolusu Partha Sarathy: ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్‌గా సీఎం చంద్రబాబు మార్చారని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు రూ.1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

Kolusu Partha Sarathy: నూజివీడు ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి..

Kolusu Partha Sarathy: నూజివీడు ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి..

నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు.

Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి  పార్థసారథి  క్షమాపణలు

Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి పార్థసారథి క్షమాపణలు

ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌  ఆమోదముద్ర

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర

ఏపీ టెక్స్‌టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్‌లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్‌లో ఆమోదించినట్లు చెప్పారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్ మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి, వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

Andhrapradesh: ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి