Home » Karnataka
టైరు పేలి ఓ కారు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు కూడా వ్యాపించాయి. మంటల్లో కాలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
చాలెంజింగ్ స్టార్ నటుడు దర్శన్ వద్ద ఎన్నో సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేసిన మల్లికార్జున్ కొన్నేళ్లక్రితం కనిపించకుండా పోయాడు.
అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీరు లేక వన్యప్రాణులు కొన్ని గ్రామాల్లో చొరబడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 7:30గంటల సమయంలో రంగసముద్రం గ్రామంలో రెండు ఎలుగుబంట్లు వచ్చాయి.
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి కన్న కొడుకును చంపేశాడు. 6 సంవత్సరాల బాలుడిని కృష్ణా నదిలో తోసేసి ప్రాణాలు తీశాడు.
బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్కు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకుని లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వీరంతా కర్ణాటక భవన్లో మకాం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్లో ట్రెక్కింగ్కు వెళ్లి మిస్ అయిన కేరళ బాలిక శ్రీనంద శవమై కనిపించింది. మాణిక్యధార వ్యూపాయింట్ దగ్గర 1500 అడుగుల కింద శ్రీనంద శవాన్ని అధికారులు గుర్తించారు.
మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని చారిత్రాత్మక గుర్తింపు కల్గిన ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడిగా కొనసాగిన బాలగంగాధరనాథస్వామిజీ సమాధిని శ్రీ గురుభైరవైక్య మందిరం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15వ తేదీన రానున్నారు.
కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్యచేసి, నడిరోడ్డుపై మృతదేహాన్ని కాల్చివేశారు.
బెంగళూరు నగరంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డు పెట్టారు.