Home » Karimnagar
పెద్దకల్వల నుంచి ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోతున్నాయని, పొలాలను ఇవ్వమని బాధితులు గురువారం అందోళన చేపట్టారు.
ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు వివరాలు అందించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం నిట్టూరులో చేపడు తున్న ఎస్ఐఆర్ సర్వేను పరిశీలించారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సీపీడీవోలు, అంగన్ వాడీ సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం
సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్ నుంచి ఏడు రకాల సన్నాలను సాగు చేస్తేనే బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది.
వేసవి తాపం ఇంకా వీడడం లేదు. నైరుతి ముఖం చాటేయడంతో తాగునీటి వ్యాపారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా సాగుతోంది.
కోల్ ఇం డియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి.
వానాకా లం సీజన్లో ప్రభుత్వం సూచించిన సన్న రకపు వరి సాగు చేసి రైతులు బోనస్ పొందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. మంగళవారం మం డల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
రామ గుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగా వాట్ల విద్యుత్ కేంద్ర స్థాపన విషయంలో సాధ్యాసాధ్యాల అంచనా కోసం క్షేత్రస్థాయి పరి శీలనకు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత భవిష్యత్తును పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గర్రెపల్లి సోషల్ వేల్ఫేర్ గురుకుల విద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుబు లు మొదలైంది. ప్రతి ఎన్నికల సందర్భంలో కార్మిక సంఘాల పదవీకాలం అంశం వివాదాస్పదంగానే మారుతోంది.