Home » Kapil Dev
ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, బుమ్రా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అభిషేక్ శర్మ(9) మరోసారి నిరాశపరిచాడు. ఈ ముగ్గురిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంత కాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన కుడి కన్ను 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్.. పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పు బట్టాడు. వారి ప్లేయర్లకు వారే అన్యాయం చేస్తున్నారని అన్నాడు.
భారత క్రికెట్ ప్రస్థానంలో అతనో సంచలనం.. అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర.. అతని ఆల్రౌండ్ ప్రదర్శన అమోఘం! ఎవరో అర్థమయ్యే ఉంటుందిగా..! ది లెజెండ్ ఆఫ్ ఆల్ టైం ‘కపిల్ దేవ్’. ‘1983 ప్రపంచ కప్ భారత్ గెలిచింది’ అనే కన్నా.. ‘కపిల్ దేవ్ గెలిపించాడు’ అనడంలో అతిశయోక్తే లేదు. భారత క్రికెట్కు ఆయువు పోసి బతికించిన ఘనత అతడికే దక్కుతుంది.. హ్యాపీ బర్త్ డే పాజీ!
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని.. జట్టుకు మేనేజర్ మాత్రమే అని అన్నాడు. కాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.
నాణ్యమైన విద్యతోనే ప్రపంచ స్ధాయి గుర్తింపు వస్తుందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు.
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు.
New Zealand: న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన క్రికెట్ స్కిల్స్ బయటపెట్టారు. పీఎంగా ఎప్పుడూ దేశం, ప్రజల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉండే లక్సన్.. ఈసారి బ్యాట్ పట్టి ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడారు.