Home » Kapil Dev
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పు బట్టాడు. వారి ప్లేయర్లకు వారే అన్యాయం చేస్తున్నారని అన్నాడు.
భారత క్రికెట్ ప్రస్థానంలో అతనో సంచలనం.. అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర.. అతని ఆల్రౌండ్ ప్రదర్శన అమోఘం! ఎవరో అర్థమయ్యే ఉంటుందిగా..! ది లెజెండ్ ఆఫ్ ఆల్ టైం ‘కపిల్ దేవ్’. ‘1983 ప్రపంచ కప్ భారత్ గెలిచింది’ అనే కన్నా.. ‘కపిల్ దేవ్ గెలిపించాడు’ అనడంలో అతిశయోక్తే లేదు. భారత క్రికెట్కు ఆయువు పోసి బతికించిన ఘనత అతడికే దక్కుతుంది.. హ్యాపీ బర్త్ డే పాజీ!
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని.. జట్టుకు మేనేజర్ మాత్రమే అని అన్నాడు. కాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.
నాణ్యమైన విద్యతోనే ప్రపంచ స్ధాయి గుర్తింపు వస్తుందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు.
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు.
New Zealand: న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన క్రికెట్ స్కిల్స్ బయటపెట్టారు. పీఎంగా ఎప్పుడూ దేశం, ప్రజల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉండే లక్సన్.. ఈసారి బ్యాట్ పట్టి ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడారు.
ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లపై కూడా అభిమానులు, మాజీలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా క్రికెట్లు కీలకమైన సందేహాన్ని ఇచ్చాడు. ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాటర్లు మెరుగుపడేందుకు ఉన్న ఏకైక మార్గమని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తిరిగి బేసిక్స్కు వెళ్లాలని సలహా ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇవాళ(మంగళవారం) సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కపిల్దేవ్ చర్చించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధితో పాటు అమరావతిలో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుపై సీఎంతో కపిల్దేవ్ చర్చించారు.
బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి..