Home » Kalvakuntla Taraka Rama Rao
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని.. నిరుద్యోగులకు భయపడి, నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
శాసనసభ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్కుమార్ చాంబర్లో మంగళవారం సమావేశమైన శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చ సీఎం రేవంత్రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నట్లుగా సాగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(BRS Working President KTR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ని(Telangana CM Revanth Reddy) తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు (Youtube Channels) వ్యూస్ కోసం హద్దుమీరుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. తప్పుడు వార్తలను పోస్టు చేస్తుంటాయి. తాము చేసేది తప్పని తెలిసినా, అవతలి వ్యక్తుల్ని కించపరుస్తాయన్న అవగహన ఉన్నప్పటికీ.. వీక్షకులను ఆకర్షించడం కోసం అసత్యాలను రిపీటెడ్గా ప్రసారం చేస్తాయి. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు తాజాగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విశ్వాస ఘాతకుడని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈటలకు నీతినిజాయితీ ఉంటే వంద లక్షల కోట్లు అప్పు చేసిన ప్రధాని మోదీ గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
దమ్ముంటే లోక్సభను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ బీజేపీకి సవాలు చేశారు. లోక్సభను రద్దు చేసి వస్తే ముందస్తు ఎన్నికలకు తామూ సిద్ధమేనని ప్రకటించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టారీతి..
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పం పట్టణం