Home » Kalvakuntla Taraka Rama Rao
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రెండురోజుల్లో తగిన చర్యలు
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అనాలోచిత నిర్ణయం
ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్లో
మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎన్ని డ్రామాలాడినా ఓటర్లు తిప్పికొట్టారని, ఈ తీర్పు మోదీ, అమిత్షాలకు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ను రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు ఇంకా వెంటాడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఈ గుర్తులపై పెద్దగా చర్చ జరుగలేదు.
మునుగోడు గెలుపు (Munugode victory) ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా (Amit Shah) అహంకారానికి చెంపపెట్టని మంత్రి కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ప్రజలు ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని,
హైదరాబాద్: మునుగోడులోని పలివెలలో రాళ్ల దాడిలో గాయపడిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోం మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు.
ప్రధాని మోదీకి (Narendra Modi) మంత్రి కేటీఆర్ (Ktr) బహిరంగ లేఖ రాశారు. రోజ్గార్ మేళా పచ్చి దగా.. యువతను మరోసారి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందన్నారు.