Arvind: కవిత తలుచుకుంటే టైసన్కు బాక్సింగ్, కోహ్లీకి క్రికెట్ నేర్పిస్తుంది

ABN , First Publish Date - 2022-12-15T18:28:54+05:30 IST

ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ ఎంపీ అర్వింద్ (Arvind) విమర్శించారు.

Arvind: కవిత తలుచుకుంటే టైసన్కు బాక్సింగ్, కోహ్లీకి క్రికెట్ నేర్పిస్తుంది

కరీంనగర్: ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ ఎంపీ అర్వింద్ (Arvind) విమర్శించారు. తెలంగాణ జాగృతి.. భారత జాగృతి అయిందని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలివైన వ్యక్తి.. అందుకే బీఆర్ఎస్ పెట్టుకున్నారని, కాంగ్రెస్తో కలవక తప్పదని కేసీఆర్కు అర్థమైందని ఎంపీ అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ (Congress) కార్యకర్తలకు సోయి ఉంది.. నేతలకే లేదని, కేటీఆర్ (KTR) సాప్ట్వేర్, సినిమా వాళ్లతోనే తిరుగుతాడని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. కవిత (Kavitha) తలుచుకుంటే.. టైసన్కు బాక్సింగ్, కోహ్లీకి క్రికెట్ నేర్పిస్తుందని అర్వింద్ విమర్శించారు.

Updated Date - 2022-12-15T18:34:48+05:30 IST