• Home » kaleshwaram

kaleshwaram

 Godavari Floods: ఈ సారీ గోదారి సముద్రం పాలేనా

Godavari Floods: ఈ సారీ గోదారి సముద్రం పాలేనా

ఈసారి గోదావరి వరదలు మేడిగడ్డను మళ్లీ ముంచే అవకాశముందా అనే సందేహం వేగంగా వినిపిస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

Kaleshwaram Barrage: 2న ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై సీఎం సమీక్ష

Kaleshwaram Barrage: 2న ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై సీఎం సమీక్ష

కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) అందించిన నివేదికపై మే 2న అధికారులతో సీఎం రేవంత్‌ చర్చించనున్నారు.

Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

18 నెలలుగా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నివేదిక నెలాఖరున ఇవ్వనున్నట్టు ఎన్‌డీఎస్‌ఏ అధికారులు తెలిపారు.

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

Kaleshwaram commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.

Kaleshwaram Commission:  కాళేశ్వరంపై కీలక విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఐఏఎస్

Kaleshwaram Commission: కాళేశ్వరంపై కీలక విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఐఏఎస్

Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ దఫా విచారణలో కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లను కమిషన్ విచారించనుంది. ఈరోజు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది.

Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం కానుంది. నేడు 14మంది ఇంజినీర్లను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. విచారణలో భాగంగా 14మంది ఇంజినీర్లను కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.

KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు

KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కారణం కేసీఆర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కాళేశ్వరం కమిషన్‌కు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమర్పించారు.

Kaleswaram projecT: కాళేశ్వరం అవకతవకలపై విచారణలో కమిషన్ దూకుడు

Kaleswaram projecT: కాళేశ్వరం అవకతవకలపై విచారణలో కమిషన్ దూకుడు

ళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది.

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణ.. ఈఎన్‌సీపై ప్రశ్నల వర్షం

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణ.. ఈఎన్‌సీపై ప్రశ్నల వర్షం

Telangana: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ ఈఎన్‌సీ నాగేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్‌సీ సమాధానం ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి