Home » Kakinada
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. వైసీపీ లో చేరుతున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్ను సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించు కున్నట్లు వెల్లడించారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే కీలక పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండటంతో.. షెడ్యూల్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా పోటీచేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవడంతో రెండో జాబితాలో పక్కాగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఢిల్లీ పర్యటన తర్వాత జనసేనాని పవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. .
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని.. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా కలుస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు.
Road Accident: పత్తిపాడు (Pathipadu) హైవేపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. టైర్లు మార్చడం కోసం హైవేపై పక్కన లారీని డ్రైవర్ ఆపేశాడు. వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్ కూడా వచ్చాడు..
కాకినాడ: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మత్స్యకారులను అవమానించేలా ద్వారంపూడి మాట్లాడారంటూ మత్స్యకార సంఘాలు, టీడీపీ నేతలు మండిపడ్డారు. కోటి రూపాయలతో గుడి కడితే రూ. 10 కోట్లు వసూలు చేసే జాతి మీది అంటూ మాజీ ఎమ్మెల్యే కొండబాబును ద్వారంపూడి దూషించారు...
Telangana: సమాజంలో చెడును నిర్మూలించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. డ్రగ్స్, గంజాయి ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంత చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట నిత్యం గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతూ పోలీసులకు పెను సవాల్ను విసురుతూనే ఉన్నాయి.
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక తన మార్క్ చూపిస్తున్నారు వైఎస్ షర్మిల. సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్ను ఏకిపారేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.
Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకానికి అంతేలేకుండా పోతుందనడానికి కాకినాడలో జరిగిన ఘటనే నిదర్శనం. అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరుకుంది.
కాకినాడ: వైసీపీ సర్కార్పై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా..వైసీపీ ఏమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ వేధిస్తున్నారంటూ ఓ మహిళ సంచలన ఆరోపనలు చేసింది. వారికి తోడు పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేసింది.