• Home » Kakinada

Kakinada

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

3 ఏళ్ల చిన్నారి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

3 ఏళ్ల చిన్నారి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

అగ్రహారం గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. జాను అనే చిన్నారి ఆడుకుంటూ కనిపించకుండాపోయింది. చిన్నారి మిస్సింగ్‌తో కుటుంబం విషాదంలోమునిగిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు.

సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా

సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా

కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వాట్సాప్ ద్వారా నమ్మబలికి ఓ దంపతుల నుంచి సైబర్ కేటుగాడు రూ. 85 లక్షలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది.

కాకినాడ జిల్లాలో విషాదం.. నవవధువు ఆత్మహత్య

కాకినాడ జిల్లాలో విషాదం.. నవవధువు ఆత్మహత్య

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కాకినాడలో ఘోర ప్రమాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి

కాకినాడలో ఘోర ప్రమాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవూరు బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..

ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు

ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్‌ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు.

జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యేక సదుపాయాలు కోరిన అంశంపై జైలు అధికారులు స్పందించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారమే సదుపాయాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/34)ను ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా ప్రమోట్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి