Home » KADAPA
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేత, మాజీ డిఫ్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డిని చిన్నచౌక్ పోలీసులు విచారించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి.
వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఘర్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సీరియస్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి తీసుకుని ఆ మత్తులో ఈ ఘర్షణకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
కడప జిల్లాలోని ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కిల్ను టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చడంపై వివాదం చెలరేగింది.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన హృదయవిదారక ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను అతి దారుణంగా భర్త హత్య చేశాడు. ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రైవేట్ కాలేజీ కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక లే అవుట్లో రహదారి వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐడీ విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..
పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.
ఎండ తీవ్రతకు దేశంలో అనేక ప్రాంతాలు మండిపోతున్నాయి. రోజుల తరబడి కొనసాగుతున్న వడగాడ్పులు, నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో ప్రజలు ఠారెత్తుతున్నారు.