Home » Jharkhand
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇండియా కూటమికి పట్టం కట్టారు. ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షమైన జేఎంఎం అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మిగిలిన మిత్రపక్షాలైన కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు సైతం పలు స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్తో జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ సోరెన్ సమావేశం కానున్నారు.
రుగు పొరుగున ఉండే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిస్తే చాలు.. ఆ వ్యక్తి కుటుంబంతో మాట్లాడానికి కూడా కొద్ది రోజులు జనం సంశయిస్తారు. నేరం చేశాడా లేదా అనే సంగతి పక్కనపెడితే.. అరెస్టయిన వ్యక్తి
గిరిజన పోరాటాల వీరుడిగా ఝార్ఖండ్ గడ్డపై హేమంత్ సోరెన్ చెరగని ముద్ర వేశారు. రాష్ట్రంలో సీఎం పీఠాన్ని అధిరోహించిన చిన్న వయస్కుడిగా గుర్తింపు
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఝార్ఖండ్లో జేఎంఎం అప్రతిహత విజయం వెనుక, మరీ ముఖ్యంగా సీఎం హేమంత్ సోరెన్ గెలుపు వెనుక
ఝార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో ఇండి కూటమి సమష్టి కృషి వల్లే విజయం సాధించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు.
ఝార్ఖండ్ ప్రజలు జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ కుటుంబం నుంచి మొత్తం నలుగురు నాయకులు తాజా ఎన్నికల్లో పోటీ చేశారు.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో సంక్షేమ పథకాలు ప్రధాన భూమిక
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక్కడ పథకాలు అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3వేలు ఇస్తామనడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన చెప్పుకొచ్చారు.
గిరిజనుల ఉనికి, చొరబాట్లు, లవ్ జీహాద్ వంటి కీలకాంశాలతో బీజేపీ మునుపెన్నడూ లేనంత విస్తృత ప్రచారం సాగించినా 'ఇండియా' కూటమి సమర్ధవంతంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్టు ఫలితాలు సూచిస్తు్న్నాయి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు కాసేపట్లో పూర్తికానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి మళ్లీ అధికార కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.