• Home » Jharkhand

Jharkhand

Delhi: ఝార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ అరెస్టు..

Delhi: ఝార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ అరెస్టు..

ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఆలంగీర్‌ ఆలమ్‌(70)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్‌ ఆలమ్‌ పర్సనల్‌ సెక్రటరీ(పీఎస్‌) సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలమ్‌ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్‌ ఆలమ్‌ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది.. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు.

ED Raids: ఈడీ దాడులు.. మంత్రి కార్యదర్శి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు

ED Raids: ఈడీ దాడులు.. మంత్రి కార్యదర్శి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్‌(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

PM Modi : వచ్చే ఐదేళ్లూ అవినీతిపై కొరడా..

PM Modi : వచ్చే ఐదేళ్లూ అవినీతిపై కొరడా..

దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

PM Modi: మీ ఓటు అవినీతి కాంగ్రెస్‌ని మట్టుబెట్టింది.. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు

PM Modi: మీ ఓటు అవినీతి కాంగ్రెస్‌ని మట్టుబెట్టింది.. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు

లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్‌ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.

Chicken: చికెన్ అమ్మకాలు బంద్.. కారణమిదే

Chicken: చికెన్ అమ్మకాలు బంద్.. కారణమిదే

దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి.

Ranchi: కేజ్రీవాల్, సోరెన్ పేర్లతో ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి వినూత్న నిరసన

Ranchi: కేజ్రీవాల్, సోరెన్ పేర్లతో ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి వినూత్న నిరసన

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Summer: ఏప్రిల్ 22 నుంచి పాఠశాలలు బంద్.. ఎందుకంటే

Summer: ఏప్రిల్ 22 నుంచి పాఠశాలలు బంద్.. ఎందుకంటే

వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి