Home » Jagan
ఇన్నాళ్లూ సొంత చెల్లి షర్మిలను నానా రకాలుగా వేధించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు దిగొచ్చారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలేశారన్నారు. వైసీపీ నాయకులను వేధించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తనను గురువారం విచారణకు పిలిచారని..
వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూములు నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగింపు ప్రక్రియ మొదలుకొని అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో గూడుపురాణిపై నిగ్గుతేల్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
జగన్ పత్రికలో వచ్చిన కథనాలపై టీడీపీ స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ గూడపాటి లక్ష్మీనారాయణ పటమట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
జగన్ జమానాలో అసెంబ్లీ చీఫ్ మార్షల్గా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న థియోఫిలస్ పదోన్నతికి బ్రేక్ పడింది. ఆయనపై ఎలాంటి విచారణ లేదన్నట్లు పదోన్నతి జాబితాలో పేరు చేర్చిన విషయంపై ‘అలా వదిలేస్తే ఎలా’ శీర్షికతో గురువారర ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే.
జమ్మూ కశ్మీర్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించగా.. హర్యానాలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాని ఆశించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఈవీఎంలపై ఆ పార్టీ సీనియర్ నేతలు ..
పోటీ ప్రపంచంలో తమ ప్రత్యర్థిని మించి ఎదగాలంటే అందుకు తగ్గట్లు ఆలోచనలు, వాటిని అమలు చేసే సామర్థ్యం, చాతుర్యం ఉండాలి. అలా కాకుండా.. ప్రత్యర్థిని కిందకు లాగేందుకు అక్రమానికి పాల్పడితే.. ప్రజలే వారికి చురకలు అంటిస్తారు. ఇప్పుడు సాక్షికి జరిగింది అదే.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి హామీల అమలు కోసం కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఐదేళ్లలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కావాల్సినంత
మాజీ సీఎం జగన్ బావమరిది సురేంద్రనాఽథరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని భ్రష్ఠు పట్టించారని ఏఐవైఎఫ్ నేతలు ఆరోపించారు.