Home » Jagan
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు...
రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. పరామర్శ పేరుతో వారిపై దండయాత్రకు వెళ్లాడని మాజీ ఎమ్మెల్సీ...
ముంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించింది. ఈ సమయంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించింది. దీంతో నష్టం కనిష్టంగా జరిగింది. ఈ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతు పరామర్శ పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు.
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ దే సైకో పాలన అని.. ఆ పార్టీ చేసేదే ఫేక్ ప్రచారాలని మండిపడ్డారు. ఇంతకు జగన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి?.. దానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఈ వీడియోలో చూడండి.
జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సీబీఐ ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్, తన సొంత నంబర్కు బదులు మరో నంబర్ ఇచ్చారని సీబీఐ మెమో దాఖలు చేసింది.
వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశ్యమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొన్నారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో నేడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మాకవరపాలెం మెడికల్ కాలేజ్ని సందర్శించనున్నారు. అయితే, ఈ నేపథ్యంలో జగన్కు నిరసన సెగ తగిలింది.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు...
వైసీపీ అధినేత జగన్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో మూడో అదనపు ఛార్జ్ షీట్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసింది.