Home » Jagan
2029లో మావిగన్ అజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతా. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్ను చేరుస్తాం. మావిగన్ను సమర్థించేవారంతా వైసీపీకి ఓటేస్తారు..
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తాం. నేను విశాఖలోనే కాపురం పెడతా’.. 2019-2024లో ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పిన మాట ఇది.
మెగా డీఎస్సీ విషయంలో ఏదో సాధిద్దామని ప్రయత్నించి మాజీ ముఖ్యమంత్రి జగన్ తానే అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయం ప్రెస్మీట్ పెట్టి ఆయన అనేక ఆరోపణలు చేశారు.
ఏపీలో నేనూ కాక్రోచ్నే’ అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. యువత ఆకాంక్షలను నలిపివేస్తే రాష్ట్రంలోనూ బొద్దింకలు తయారవుతాయని, వాటిలో తాను కూడా ఒకడినవుతానని తెలిపారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. జగన్కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు.
మేం ఎవరికీ బినామీలం కాదు సార్. మమ్మల్ని బెదిరించి మా ఆస్తులు లాక్కున్నారు. ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యాం. ఇప్పుడు వాళ్ల కేసుల్లో మమ్మల్ని చేర్చి ఇబ్బంది పెట్టొద్దు.....
ఓ డీఎస్సీ అభ్యర్థికి ఉద్యోగం పొందడానికి మెరిట్ ర్యాంకు రాలేదు. కానీ తనకు ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పారు. అంతే.. జగన్ నమ్మేశారు.
వాళ్లెవరూ రాజధానికి తమ భూములు ఇవ్వలేదు! తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు! కొందరు... ప్రైవేటు వ్యక్తులకు ఎకరా రూ.8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్లవల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప...
డీఎస్సీ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని.. కళ్లు మూసుకుని తెరిచేలోగా మూడేళ్లు పూర్తవుతాయని, కచ్చితంగా తన ప్రభుత్వమే వస్తుందని..
లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు! అలాంటి లావాదేవీలు వందలు, వేలల్లోనే! మొత్తంగా కోట్ల రూపాయల వర్షం! ఇదంతా మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ దందాల వ్యవహారం! ఆయన భార్య, బావమరిది....