Home » Israel
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతిచెందారు. గాజాలోని నాసెర్ మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు, ఖాన్యూని్సలో జరిపిన దాడిలో మరో జర్నలిస్టు మృతిచెందారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్యసమితి ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఇజ్రాయెల్ సైనిక చర్యలు పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని UN నివేదికలు..
గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ రక్షణశాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గాజాలో మరో 60 వేల మంది రిజర్వ్ బలగాలను
గాజాను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సాయం అందిస్తూనే, గాజా సిటీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధమవుతోంది
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందని, వారిలో 18,430 మంది చిన్నారులేనని..
గాజాను ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ పేర్కొన్నారు. హమాస్ను గాజాకు విముక్తి కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.
గాజాలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శిఫా హాస్పిటల్ గేట్ వద్ద జరిగిన దాడుల్లో అల్ జజీరా న్యూస్ ఛానల్కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.
గాజాలో యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ భద్రతా సంస్థలకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరారు.
నా సమాధిని నేనే తవ్వుకుంటున్నాను. రోజురోజుకూ బలహీనపడుతున్నాను. నా వాళ్లను తిరిగి కలిసే పరిస్థితులు
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు తాము సిద్ధమేనని కెనడా ప్రధాని కార్నీ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. ద్విదేశ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.