Home » Israel
హెజ్బొల్లాపై పేజర్ దాడులకు గుర్తుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ బంగారు పేజర్ను బహుమతిగా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మధ్య జరిగిన భేటీ తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇంకా ఏం చెప్పారనే కీలక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
‘మంచి ఉద్యోగం.. ఇజ్రాయిల్ పంపిస్తా’ అని నమ్మబలికిన ఓ గల్ఫ్ ఏజెంట్ తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారిని దుబాయి తీసుకెళ్లాడు. అక్కడి బ్యాంకుల్లో వారి పేర్లపై పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నాడు. అనంతరం వారిని భయపెట్టి తిరిగి పంపించేశాడు.
ఇజ్రాయెల్ మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గత 24 గంటల్లోనే 59 మంది మరణించారు. అయితే ఖతార్లో కాల్పుల విరమణ చర్చల కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్న క్రమంంలోనే ఈ దాడి జరిగింది.
సిరియాలోని క్షిపణి తయారీ కేంద్రాన్ని120 దళాలతోనే ఎలా ధ్వంసం చేశారో వివరాలు బయటపెట్టింది..ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF).2024 సెప్టెంబర్ 8న "ఆపరేషన్ మెనీ వేస్" పేరిట కేవలం 3 గంటల్లోనే..
గాజాపై ఇజ్రాయెల్ లక్షిత దాడులు ఉధృతమవ్వడంతో.. హమా్సకు భారీ దెబ్బ తగిలింది.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా ప్రాంతాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఇవి అమలు కాకముందే ఇజ్రాయెల్ బీరూట్పై బలమైన దాడిని ప్రారంభించింది. ఈ ఘటనలో 42 మంది మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చుద్దాం.
దక్షిణ ఇజ్రాయెల్లోని అష్దోద్ నావికా స్థావరంలోపై డ్రోన్లతో దాడి చేసినట్టు హిబ్జుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. సిటీ శివార్లలోని గ్లిలాట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ బేస్పై కూడా క్షిణపలు ప్రయోగించినట్టు పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్పై 250 రాకెట్లతో దాడి జరిగినట్టు ఆదేశ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.
లెబనాన్ రాజధాని బీరుట్లోని రస్ అల్ నబాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల చీఫ్ మొహహ్మద్ అఫిఫ్ మృతి చెందాడు.
శ్మశానవాటికలో సమాధులు ఉంటాయి. కానీ అక్కడ మాత్రం సీన్ వేరేలా ఉంది. శ్మశానవాటికలో సొరంగం ఏర్పాటు చేశారు. తీరా దాని దగ్గరకు వెళ్లి చూస్తే షాక్ అయ్యారు.