• Home » Israel

Israel

ఇరాన్‌పై సైనిక చర్య‌ను ప్రారంభించాము.. మా లక్ష్యం అదే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌పై సైనిక చర్య‌ను ప్రారంభించాము.. మా లక్ష్యం అదే: డొనాల్డ్ ట్రంప్

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సంయుక్త దాడులకు దిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని మండిపడ్డారు.

ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. త్వరలోనే ఖరారు: ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. త్వరలోనే ఖరారు: ప్రధాని మోదీ

ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇప్పుడే కాదు.. ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ అండగా భారత్‌

ఇప్పుడే కాదు.. ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ అండగా భారత్‌

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య బంధం రక్తం, త్యాగాలతో ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌, యూదు నాగరికతల మధ్య ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో...

ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్‌ చంపడం దారుణం.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్‌ చంపడం దారుణం.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు.

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంటులో స్టాండింగ్ ఒవేషన్

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంటులో స్టాండింగ్ ఒవేషన్

ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ పార్లమెంటులో ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ పార్లమెంటు 'నెస్సెట్'‌ను ఉద్దేశించి మోదీ బుధవారంనాడు ప్రసంగించారు. పార్లమెంటు హాలులోకి మోదీ ప్రవేశించగానే సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మోదీకి స్వాగతం పలికారు.

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా స్వాగతం పలకనున్నారు.

బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్! భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్

బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్! భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్

భారత్‌కు గోల్డెన్ హొరైజన్ మిసైల్‌ను సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాక్-5 వేగంతో ప్రయాణించే ఈ మిసైల్ శత్రుదేశ బంకర్లను ధ్వంసం చేయగలదట.

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాలు.. అమెరికా నిర్ణయం

ఇజ్రాయెల్‌కు 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాలు.. అమెరికా నిర్ణయం

ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో ఆయుధాల సరఫరాకు అమెరికా సిద్ధమైంది. 6.67 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, ఇతర మిలిటరీ వాహనాలు, ఆయుద్ధ సంపత్తిని విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..

సాధారణంగా ఒక దేశ అత్యున్నత, సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్లలేరు. వీఐపీలు కూడా అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రోటోకాల్స్ విషయంలో ప్రధాని లేదా దేశ అధ్యక్షులకు మినహాయింపులు ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి