Home » Iran War
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు.
ఇరాన్పై దాడుల్ని మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా చేసే ఏ సాహసానికైనా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
అమెరికాతో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడంతో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ నిర్ణయాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను ఢీకొట్టి రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఆ ప్రకటనను ఖండించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
జోర్డాన్లోని వైమానిక స్థావరంలోగల పలు యూఎస్ యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీ తాజాగా ప్రకటించింది. ఎయిర్ రీఫ్యూలింగ్ విమానాలనూ ధ్వంసం చేశామని పేర్కొంది.
ఇరాన్పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. నిన్న (గురువారం) సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది.