Home » IPL
ఐపీఎల్ 2026 సీజన్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.
ముల్లాన్పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. మరి ఇరుజట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ వైభవ్ను ప్రశంసించాడు.
వైభవ్ సూర్యవంశీ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, అవార్డులు.. అన్నీ కలిపి అతడి నెట్వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం.
వైభవ్ సూర్యవంశీ దూకుడును ఎలా ఆపొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. అయితే జట్టు ప్రదర్శనపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. బ్యాటింగ్లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిందంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు.
ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 97 పరగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎస్ఆర్హెచ్పై భీకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. క్రిస్ గేల్ ఆల్టైం రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు.
నేడు ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేటర్ పోరులో తలపడనున్నాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ నెగ్గాలంటే ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును అడ్డుకోవాలి. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.