• Home » IPL

IPL

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జట్టు గెలిచినప్పటికీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చింది.

ఐపీఎల్ 2026: ప్రియాంశ్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ప్రియాంశ్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఢిల్లీకి 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఐపీఎల్ 2026: ఫ్రాంచైజీ ఓనర్లకు బీసీసీఐ హెచ్చరిక!

ఐపీఎల్ 2026: ఫ్రాంచైజీ ఓనర్లకు బీసీసీఐ హెచ్చరిక!

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ స్టేజ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు జారీ చేసిన నిబంధనలను కొందరు జట్టు యజమానులు ఉల్లంఘిస్తున్నారని గుర్తించింది.

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా బీసీసీఐ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అహ్మదాబాద్ స్టేడియానికి ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ మొదలైంది.

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ విజయ లక్ష్యం ఎంతంటే?

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ విజయ లక్ష్యం ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్‌పూర్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: 13 బంతుల్లోనే ఉర్విల్ పటేల్ హాఫ్ సెంచరీ.. లఖ్‌నవూపై సీఎస్కే ఘన విజయం

ఐపీఎల్ 2026: 13 బంతుల్లోనే ఉర్విల్ పటేల్ హాఫ్ సెంచరీ.. లఖ్‌నవూపై సీఎస్కే ఘన విజయం

ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు.. టాస్ గెలిచిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు.. టాస్ గెలిచిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎంఐ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి