Home » International News
పాలస్తీనాలో హమా్సను అంతమొందించి, శాంతిని, అభివృద్ధిని నెలకొల్పే అమెరికా శాంతి ప్రణాళిక విజయవంతమవుతుందనే భరోసాను భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య ఇటీవల వాణిజ్యపరమైన ఉద్రిక్తత నడుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ హెచ్చరికలపై కార్నీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాటల్లో నిజం లేదని కెనడా ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఒకవైపు అమెరికా దాడి చేస్తుందనే భయాలు, మరోవైపు ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామాలతో పాటు అంతర్గత సంక్షోభం కూడా చల్లారడం లేదు. దీంతో ఇరాన్ కరెన్స్ మరోసారి పతనమైంది. డాలర్తో పోల్చుకుంటే సరికొత్త కనిష్టానికి దిగజారింది.
ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవనం కోసం చాలా మంది అమెరికా వెళ్తుంటారు. వారిలో భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వారిలో కొందరు సక్రమంగా వీసాలు సంపాదించి అమెరికాలోకి ప్రవేశిస్తుంటే, మరికొందరు సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా బోర్డర్ దాటుతుంటారు.
దక్షిణ ఫిలిప్పీన్స్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ బోట్ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..
రెండేళ్ల చిన్నారిని ఆమె తండ్రితో సహా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల మినియాపోలిస్లో అదుపులోనికి తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులు భయాందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాలో మరో హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం సృష్టించింది.
డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం అనర్థాలకు దారి తీస్తుందని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. విమానాశ్రయంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
చైనాతో వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్లాలని కెనడా అనుకుంటే ఆ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.