• Home » International News

International News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి.

సూర్యుడిపై ప్లాస్మా సుడిగుండాలు.. తొలిసారి విడుదలైన హై రిజల్యూషన్ ఫొటోలు..

సూర్యుడిపై ప్లాస్మా సుడిగుండాలు.. తొలిసారి విడుదలైన హై రిజల్యూషన్ ఫొటోలు..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్ డానియెల్ కె. ఇనోయే సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విడుదల చేశారు.

అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..

అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అగ్రనాయకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి.

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

ఇంగ్లండ్‌లోని ప్రముఖ ఆర్మీ శిక్షణ కళాశాల వివాదంలో చిక్కుకుంది. ఉత్తర యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజీలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్‌ను తెరవడం గురించి ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా మారాయి.

బంగ్లాదేశ్ 'విఫల దేశం'.. హసీనా కుమారుడు సంచలన కామెంట్స్!

బంగ్లాదేశ్ 'విఫల దేశం'.. హసీనా కుమారుడు సంచలన కామెంట్స్!

బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌గా మారబోతుందంటూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ సంచలన కామెంట్స్ చేశాడు. బంగ్లా నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని అతడు ఆరోపించాడు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి