Home » International News
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భారయ సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా దళాల అదుపులో ఉన్నారు. మదురోకి సంబంధించి వీడియోను యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేశాయి.
వెనుజువెలా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణి సిలియాను నిర్బంధంలోకి తీసుకుంది. యుద్ధ నౌక ఐవో జిమాలో మదురోను, ఆయన భార్యను న్యూయార్క్కు తరలించింది. కొద్ది సేపటి క్రితమే మదురో న్యూయార్క్కు చేరుకున్నారు
వెనెజువెలా రాజధాని కరాకస్లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల అమెరికా, వెనుజువెలా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ.. ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
మెక్సికోలో భారీ భూ ప్రకంపనలతో ప్రజలు గజ గజ వణికిపోయారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు.
పాకిస్థాన్ నుంచి 2025 మేలో తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నామని బలోచ్ నేత తమ లేఖలో గుర్తుచేశారు. 2026 మొదటి వారంలో '2026 బలోచిస్థాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్'ను బలూచిస్థాన్ రిపబ్లిక్ జరుపుకోనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు యే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం ‘కుమ్సుసన్’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్జోంగ్ ఉన్తో పాటు కిమ్ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి కుట్ర పన్నిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢాచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య 2025, మే నెలలో జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 70 సార్లకు పైగా ప్రకటించగా..