• Home » International News

International News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

అమెరికాపై ఇరాన్ ఆగ్రహం.. తీవ్రస్థాయిలో మండిపడిన ఖమేనీ

అమెరికాపై ఇరాన్ ఆగ్రహం.. తీవ్రస్థాయిలో మండిపడిన ఖమేనీ

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లు మలేషియా నుంచే.. ఈ దేశం ఎలా నంబర్-1గా నిలిచింది..

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లు మలేషియా నుంచే.. ఈ దేశం ఎలా నంబర్-1గా నిలిచింది..

ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లను తయారు చేసే దేశం మలేషియా. ఈ దేశానికి చెందిన 'కారెక్స్' ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది.

హోర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్ల పేలుడు.. ఇరాన్ వాదనను ఖండించిన అమెరికా..

హోర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్ల పేలుడు.. ఇరాన్ వాదనను ఖండించిన అమెరికా..

హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను ఢీకొట్టి రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఆ ప్రకటనను ఖండించింది.

పాకిస్థాన్‌లో జగన్నాథ రథయాత్ర.. 'జై జగన్నాథ్' నినాదాలతో మారుమోగిన కరాచీ వీధులు..

పాకిస్థాన్‌లో జగన్నాథ రథయాత్ర.. 'జై జగన్నాథ్' నినాదాలతో మారుమోగిన కరాచీ వీధులు..

ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూరీ నుంచి లండన్ వరకు చాలా చోట్ల వైభవంగా జగన్నాథుడి రథయాత్ర సాగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోనూ అదే ఉత్సాహం కనిపించింది

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు మరింత తీవ్రం

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు మరింత తీవ్రం

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

బుల్లెట్ వేగంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్!

బుల్లెట్ వేగంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్!

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్‌ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ ప్రాజెక్టు సంబంధించి భారత్-జపాన్ దేశాల మధ్య తాజాగా జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి