Home » IND vs NZ T20
టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.
మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది.
చరిత్ర సృష్టించేందుకు టీమిండియా మరో అడుగు దూరంలో నిలిచింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడోసారి టీ-20 ప్రపంచకప్ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడబోతోంది.
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్పై గెలిచే కివీస్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?
క్రికెట్ అభిమానులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. విశాఖపట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 28న నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి రెండో దశ టికెట్లను ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు.
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యంగ్ హిట్టర్ అభిషేక్ శర్మ(35 బంతుల్లో 84 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో .. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న అభిషేక్.. మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాళ్లకు మొక్కాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ(బుధవారం) తొలి టీ20 జరుగుతుంది. నాగ్ పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కివీస్ జట్టు టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
న్యూజిలాండ్ తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధతను పెంచింది. ఊహించని విధంగా కొత్త కుర్రాడికి ఈ మ్యాచ్ లో చాన్స్ ఇవ్వనుంది.
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మరికాసేపట్లో భారత్(Team India)-
మూడు టీ20ల సిరీ్సలో భారత్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్లో హార్దిక్ సేన 6 వికెట్ల తేడాతో గట్టెక్కింది. సూర్యకుమార్