Home » IND vs NZ T20
క్రికెట్ అభిమానులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. విశాఖపట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 28న నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి రెండో దశ టికెట్లను ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు.
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యంగ్ హిట్టర్ అభిషేక్ శర్మ(35 బంతుల్లో 84 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో .. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న అభిషేక్.. మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాళ్లకు మొక్కాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ(బుధవారం) తొలి టీ20 జరుగుతుంది. నాగ్ పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కివీస్ జట్టు టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
న్యూజిలాండ్ తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధతను పెంచింది. ఊహించని విధంగా కొత్త కుర్రాడికి ఈ మ్యాచ్ లో చాన్స్ ఇవ్వనుంది.
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మరికాసేపట్లో భారత్(Team India)-
మూడు టీ20ల సిరీ్సలో భారత్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్లో హార్దిక్ సేన 6 వికెట్ల తేడాతో గట్టెక్కింది. సూర్యకుమార్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (IndiaVsNewZealand) 3 మ్యాచ్ల టీ20 సిరీస్ (T20 Series) రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన రెండో మ్యాచ్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.
రాంచీ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. వన్డేల్లో అదరగొట్టిన టీమిండియా టీ20లో మాత్రం చతికిలపడింది. కివీస్ నిర్దేశించిన 177 పరుగుల..