Home » ICC
భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో జరిగే తమ మ్యాచులను మరో చోటుకు తరలించాలంటూ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ లేఖకు ఐసీసీ సానుకూలంగా స్పందించిందంటూ తాజాగా బీసీబీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కానీ...
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని కేకేఆర్ జట్టు ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముస్తాఫిజుర్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడనున్నాడు.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్కు తమ జట్టును పంపడానికి కుదరని బంగ్లా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది.
టీ20 ప్రపంచ కప్ లో తమ దేశం ఆడే మ్యాచుల వేదికలు మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి లేఖ రాసింది. భారత్ తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా ఈ లేఖను ఐసీసీకి పంపింది.
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో బంగ్లా ఆడే మ్యాచుల వేదికలు మార్చాలని ఐసీసీని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితా వెలువడింది. ఇందులో టీమిండియా మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఎవ్వరికీ ఒక్క డీమెరిట్ పాయింట్ రాకపోవడం విశేషం. మరోవైపు యువ బ్యాటర్ షెఫాలీ మరో 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతుంది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మెల్బోర్న్ పిచ్కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్ అవార్డు’ కైవసం చేసుకుంది.
భారత్లో ఐసీసీ టోర్నీలకు సంబంధించి మీడియా హక్కుల ఒప్పందం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోస్టార్ తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ-జియోస్టార్ స్పందించాయి. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.