Home » HYDRA
మారణాయుధాలతో దాడి చేస్తే, హత్యయత్నం కేసు పెట్టకపోవడంతో CI నాగరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్.మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో
హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయని, దీంతో కాలనీలో ప్రజలు ఉండలేని స్థితి వచ్చిందని భారతీయ జనతా పార్టీ నాయకుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... హైడ్రా అధికారుల తీరుతో ఎన్నో కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయన్నారు.
మూసీ పరీవాహకాన్ని, చెరువులను ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, కోపం ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
HYDRA Demolition: హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గచ్చిబౌలిలో భారీ కమర్షియల్ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
హైదరాబాద్ హైడ్రా సంస్థకు కొత్త లోగోను ఆవిష్కరించారు. హెచ్ ఆకారంలో నీటి చుక్కతో నగర విశిష్టతను ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు.
HYDRA New Logo: కొత్త లోగోను విడుదల చేసింది హైడ్రా. ఇకపై నూతన లోగోతోనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ‘ప్రజావాణి’లో వచ్చిన ప్రతి పిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
హఫీజ్పేట, రాయదుర్గంలో ప్రభుత్వ నిషేధిత భూముల్లో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. వందల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకొని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసింది
భాగ్యనగరంలో హైడ్రా ఇవాళ మళ్లీ తన జులుం విదిల్చింది. హైదరాబాద్ రాయదుర్గం వద్ద సర్వే నెంబర్ 5/2 లోని 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూల్చి వేతలు చేపట్టింది.