• Home » Hyderabad

Hyderabad

గోవుల అక్రమ రవాణా.. డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోవుల అక్రమ రవాణా.. డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని అన్నారు.

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్(25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఘోరం.. మద్యం సీసాతో కొట్టి స్నేహితుడి దారుణ హత్య

ఘోరం.. మద్యం సీసాతో కొట్టి స్నేహితుడి దారుణ హత్య

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది.

బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు

బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు

బండి భగీరథ్‌ కేసులో పోలీసులు కొత్తగా మరో సెక్షన్‌ను జోడించారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(m) సెక్షన్‌ను కేసులో చేర్చారు.

వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత.. 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత.. 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన ఉప్పల్ జంక్షన్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు అధికారులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం

ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. ఫలక్‌నుమా నుంచి బండ్లగూడకు కారులో వెళ్తున్న 69 ఏళ్ల వాజిద్ అలీ ఖాన్‌పై యువకులు కత్తితో దాడి చేశారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోష్‌నగర్ డీఎంఆర్‌ఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అల్తాఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు..

కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ పోస్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చరిత్రాత్మకంగా నిలిచిన 'కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభ'కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ భావోద్వేగ పోస్టు పెట్టారు.

రాతి కొండలపై రాచనగరం

రాతి కొండలపై రాచనగరం

నిర్మల్‌... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి