• Home » Hyderabad

Hyderabad

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇంటర్‌ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.

జాతీయ జెండా ఎగురవేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

జాతీయ జెండా ఎగురవేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

మొబైల్‏తో ఈ-కేవైసీ చేసుకోండిలా..

మొబైల్‏తో ఈ-కేవైసీ చేసుకోండిలా..

గ్యాస్ ఈ- కేవైసీ ని మొబైల్‌తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎల్‌పీజీ వంట గ్యాస్‌ వినియోగంలో అక్రమాలకు చెక్‌ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశ పెట్టారు.

చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును నిర్మించగలరు: కవిత

చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును నిర్మించగలరు: కవిత

చరిత్రను తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును చక్కగా నిర్మించగలరని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

కరీంనగర్ జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్‌పీస్‌పై జాతీయ జెండాను సుమారు మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశారు.

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

గ్యాస్‌ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని, ఇందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశముంది.

సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..

సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..

సీతాఫల్‌మండి మేడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా జరగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి