• Home » Hyderabad

Hyderabad

Traffic constable attacked: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి..

Traffic constable attacked: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి..

హైదరాబాద్‌లో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. చలానా విధించారనే కోపంతో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Washing Machine Blast: LG కంపెనీపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్‌ నగర్ పోలీసులు

Washing Machine Blast: LG కంపెనీపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్‌ నగర్ పోలీసులు

హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఓ ఇంటి బాల్కానీలో గురువారం వాషింగ్ మెషిన్ పేలిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ శబ్దంతో మెషిన్ పేలడంతో.. వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. వాషింగ్ మెషిన్ రన్నింగ్‌లో ఉండగా ఈ పేలుడు సంభవించింది.

Outer Ring Road HMRL Expansion: ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం

Outer Ring Road HMRL Expansion: ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో మరిన్ని మున్సిపాల్టీలు, పంచాయితీలను విలీనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో నగర విస్తీర్ణం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా.. పలువురు నిపుణులు కీలక అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

అనాథగా నిజాం ప్యాలెస్.. పట్టించుకునే దిక్కే లేదా..?

అనాథగా నిజాం ప్యాలెస్.. పట్టించుకునే దిక్కే లేదా..?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగానే గాక, దక్కన్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అమితమైన కళారాధకుడు, సాహిత్యప్రియుడు కూడా. హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయన్న కారణంగా చల్లని ప్రదేశంలో విడిది కేంద్రాన్ని నిర్మించాలని తలచాడు.

GHMC: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం

GHMC: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం

భాగ్యనగరంలో తొలిసారిగా ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. ఆదివారం నుంచి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రారంభించనుంది జీహెచ్ఎంసీ.

Hyderabad Cyber Crime: ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలు.. సైబర్‌ ముఠాకు పోలీసుల చెక్

Hyderabad Cyber Crime: ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలు.. సైబర్‌ ముఠాకు పోలీసుల చెక్

ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నకిలీ కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలు చేస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

KTR: నేను ఇలానే మాట్లాడుతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్

KTR: నేను ఇలానే మాట్లాడుతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్

కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నాం: భట్టి విక్రమార్క

తెలంగాణకు భవిష్యత్ విద్యుత్ అవసరాలు, వాటి ప్రణాళికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ హైదరాబాద్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి మెరుగుదల గురించి..

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‏గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.

Cyber Fraud: డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా

Cyber Fraud: డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా

సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ డాక్టర్ భారీగా నగదును పోగొట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు ఈజీగా మోసం చేసి పెద్ద మొత్తంలో నగదును కొట్టేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి