• Home » Hyderabad

Hyderabad

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.

మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!

మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!

ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది.

ఆరోగ్యం.. జర పైలం

ఆరోగ్యం.. జర పైలం

ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

 ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ఠ బందోబస్తు

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ఠ బందోబస్తు

ఉప్పల్‌ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్‌ డీసీపీ సురేష్‌ తెలిపారు.

రెండు పార్కులను కాపాడిన హైడ్రా

రెండు పార్కులను కాపాడిన హైడ్రా

అమీన్‌పూర్‌ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్‌ వేశారు.

చేనేత కార్మికులకు ఆర్డర్లు రద్దు చేయడంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం..

చేనేత కార్మికులకు ఆర్డర్లు రద్దు చేయడంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం..

కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

అదనపు కట్నం వేధింపులు తాళలేక పెళ్లైన నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లో విషాదం.. ఆడిషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

హైదరాబాద్‌లో విషాదం.. ఆడిషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

సినిమాలో నటించాలనే ఆశతో నగరానికి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అనకాపల్లికి చెందిన వండపల్లి సంజయ్‌ హైదరాబాద్‌కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ ఆడిషన్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

కనిపెట్టకుండా కనికట్టు

కనిపెట్టకుండా కనికట్టు

నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్‌ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.

దిగి వచ్చిన పౌల్ట్రీ కంపెనీలు

దిగి వచ్చిన పౌల్ట్రీ కంపెనీలు

చికెన్‌ సెంటర్ల బంద్‌ విజయవంతమైంది. బంద్‌ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్‌ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి