• Home » Hyderabad

Hyderabad

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు నిందితులకు పోలీస్‌ కస్టడీ

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు నిందితులకు పోలీస్‌ కస్టడీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్

ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాగంటి గోపినాథ్ కుమార్తెలకు గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.

కోర్టు ధిక్కరణను ఉపేక్షించేది లేదు.. తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం..

కోర్టు ధిక్కరణను ఉపేక్షించేది లేదు.. తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం..

పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

కత్తితో దాడి.. గంజాయి బ్యాచ్ వీరంగం

కత్తితో దాడి.. గంజాయి బ్యాచ్ వీరంగం

అత్తాపూర్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. తమ ఇంటి వద్ద గంజాయి తాగవద్దంటూ గంజాయి బ్యాచ్‌ను స్థానికులు మందలించారు. దీంతో ఆగ్రహించిన గంజాయి బ్యాచ్.. మత్తులో స్థానికులపై ముకుమ్మడి దాడికి దిగింది.

శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్

శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్

శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏడాది హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు.

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెబుతున్నారు.

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు.

గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గ్రేటర్‌లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.

నాలుగో రోజు ప్రారంభం కానున్న ఉభయ సభలు.. నేడు చర్చించే అంశాలివే..

నాలుగో రోజు ప్రారంభం కానున్న ఉభయ సభలు.. నేడు చర్చించే అంశాలివే..

శాసనసభలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరా, వేతన సవరణ కమిషన్ ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

బైక్ స్క్రాప్.. రూ.800.. ఆర్‌వీఎస్ఎఫ్‌ల ఇష్టారాజ్యం

బైక్ స్క్రాప్.. రూ.800.. ఆర్‌వీఎస్ఎఫ్‌ల ఇష్టారాజ్యం

హైదరాబాద్ గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల గడువు ముగిసిన తన ద్విచక్రవాహనం (యాక్టీవా) స్క్రాప్ చేయాలని రవాణా శాఖ అధికారిక గుర్తింపు పొందిన ఓ ఏజెన్సీని సంప్రదించాడు. వాహనం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), లోకేషన్ వాట్సప్‌లో పంపాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి