Home » Hyderabad
లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది..
జనగామ మండలంలో పెద్దపులి సంచారం వార్తలు స్థానిక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జనగామ, పక్కనే ఉన్న యాద్రాది భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ఏరియాలో పెద్దపులి సంచారం ఉందని తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో.. ఇక పోటీలో ఉన్న వారి జాబితా వెల్లడైంది. అలాగే పోటీలో ఉన్న వారంతా తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారానికి సిద్ధమయ్యాయి.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కెనాల్లో పడి ఇద్దరు యువకులు గల్లంతయిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముఖుల్ అలియాస్ సోను, మస్తాన్ అనే యువకులు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఈనెల 8వతేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అంతా కలలా ఉంది.. భార్యా పిల్లలు మళ్లీ తిరిగొస్తే బాగుండు.. అన్నారు విజయారెడ్డి భర్త సురేందర్రెడ్డి. భార్య, పిల్లల ఆత్మహత్య తెలుసుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆయన మాట్టాడుతూ... నా భార్య చాలా ధైర్యవంతురాలని, పిల్లలకు వాళ్ల అమ్మంటే అమితమైన ప్రేమ అని అన్నారు.
నగరంలోని కొన్ని ఏరియాల్లో బుధవారం ఉదయం పది గంటలనుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఆతర పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ చెర్లపల్లి దగ్గర రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడ్డ దుర్ఘటనలో విజయ రెడ్డి భర్త పలు అంశాలు వెల్లడించారు.
తెలంగాణ నిరుద్యోగులను సీఎం రేవంత్ నమ్మించి నయవంచన చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోందని అన్నారు.